
Naga Chaitanya: ‘తండేల్’కు నాగచైతన్య అవార్డులహ్యాట్రిక్.. మరో బెస్ట్ యాక్టర్ పురస్కారం!
అక్కినేని నాగచైతన్యకు ‘తండేల్’ సినిమా మరోసారి అవార్డు తెచ్చిపెట్టింది.

అక్కినేని నాగచైతన్యకు ‘తండేల్’ సినిమా మరోసారి అవార్డు తెచ్చిపెట్టింది.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి నాలుగో పాట ‘సబ్కో’ నేడు విడుదలైంది. ఇప్పటికే సినిమాపై, ఆల్బమ్లోని పాటలపై మంచి ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో విడుదలైన ఈ పాట మరింత ఉత్సాహభరితమైన మ్యూజికల్ ఫ్లేవర్ను అందిస్తోంది. అత్యంత ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ‘సబ్కో’ పాటను సంజిత్ హెగ్డే, సితార కృష్ణకుమార్ ఆలపించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన ఆకట్టుకునే స్వరకల్పన పాటకు ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన వైబ్ను తీసుకొచ్చింది. ఈ పాటకు శ్రీ హర్ష ఇమాని సాహిత్యం అందించారు. గుంటూరులోని VVIT కాలేజీలో విద్యార్థుల ఉత్సాహభరిత సమక్షంలో ‘సబ్కో’ పాటను విడుదల చేశారు. విద్యార్థుల సందడి, ఉత్సాహంతో పాట లాంచ్ కార్యక్రమం ఎంతో జోష్గా, ప్రత్యేకంగా జరిగింది. ఇప్పటికే ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’కు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో మంచి బజ్ను క్రియేట్ చేస్తుండగా, తాజాగా విడుదలైన ‘సబ్కో’ పాట ఆ క్రేజ్ను మరింత పెంచుతోంది. ప్రస్తుతం చిత్ర బృందం విస్తృత స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు కాలేజీలు, నగరాలను సందర్శిస్తూ విద్యార్థులతో ప్రత్యేకంగా మమేకమవుతున్నారు. మరోవైపు వరుసగా ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నారు. చిత్ర బృందం చేస్తున్న ఈ విస్తృత ప్రచారం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానున్న ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’పై మరింత ఆసక్తిని పెంచుతోంది. డెబ్యూ డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ (EPIC – First Semester). యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ (EPIC – First Semester). బేబి వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ ఒకటవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి సబ్కో అనే యూత్ఫుల్ లిరికల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ హెషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన ఈ మ్యూజిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీ హర్ష ఈమాని రాసిన సాహిత్యం, సంజిత్ హెగ్డే, సితార కృష్ణకుమార్ల పవర్ ఫుల్ వాయిస్ ఈ పాటను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కాలేజ్ లైఫ్, పార్ట్-టైమ్ జాబ్స్, ఫ్రెండ్షిప్, ఫన్ ఎలిమెంట్స్ను ఆవిష్కరిస్తూ ఈ పాటను ఎంతో కలర్ఫుల్గా చిత్రీకరించారు. కాలేజ్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ ఎంటర్టైనర్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించబోతోంది. 90's వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా ఎపిక్ రాబోతుంది. అసలు చదువు రాని కుర్రాడు.. విదేశాలకు ఎలా వెళ్ళాడు..? అక్కడ అమ్మాయితో ప్రేమ, కెరీర్ ని ఎలా సక్సెస్ గా మార్చాడు అనేది ఎపిక్ కథగా తెలుస్తోంది. ఇకపోతే ఎపిక్ సినిమా సెప్టెంబర్ 11 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈ సినిమాతో బేబీ జంట మరో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంటుందో లేదో

అందరూ ఫౌజీ, విశ్వంభర, టాక్సిక్ అంటూ బడా సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు కానీ రాబోయే రెండు నెలల్లో చాలా క్యూట్ క్యూట్ లవ్ స్టోరీస్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి వచ్చేస్తున్నాయి. అందులో కొన్ని సినిమాల్లో మిడ్ రేంజ్ హీరోలుంటే.. మరికొన్నింట్లో చిన్న హీరోలే ఉన్నారు. కానీ ఆ సినిమాలన్ని పెద్ద బ్యానర్స్ నుంచే రాబోతున్నాయి. మరి ఆ ప్రేమకథలపై ఓ లుక్కేద్దామా..? ఎపిక్: ది ఫస్ట్ సెమిస్టర్.. సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి రాబోయే ఈ క్యూట్ లవ్ స్టోరీలో బేబీ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్నారు. ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న ఎపిక్పై మంచి ఆసక్తే ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 11న రానుంది. అలాగే ఇదే బ్యానర్ నుంచి వస్తున్న మరో క్యూట్ ప్రేమకథ వీసా. గల్లా అశోక్, గౌరీ ప్రియా నటిస్తున్న ఈ సినిమాను ఉద్భవ్ తెరకెక్కిస్తున్నారు. వీసా అంటే వింటారా సరదాగా అని అర్థం.. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 17న విడుదల కానుంది వీసా. అలాగే ఇదే సీజన్లో రానున్న మరో క్యూట్ లవ్ స్టోరీ రోమాంచకం. సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. వేణు గోపాల్ రెడ్డి తెరకెక్కిస్తున్న రోమాంచకం సినిమా సెప్టెంబర్ 3న విడుదల కానుంది. కథ నచ్చి ఈ సినిమాను నిర్మిస్తున్నారు సందీప్ వంగా. కేవలం లవ్ స్టోరీస్ మాత్రమే కాదు.. అల్లరి నరేష్ కామెడీ ఎంటర్టైనర్ రంభ ఊర్వశి మేనక సెప్టెంబర్ 4న విడుదల కానుంది. దాంతో పాటే మహేంద్రగిరి వారాహి, సిగ్మా, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ లాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ ఇదే సీజన్లో వస్తున్నాయి. పాన్,ఆధార్ వాట్సాప్లో పంపుతున్నారా? క్షణాల్లో రంగంలోకి సైబర్ నేరగాళ్లు.. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు గుల్ల బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా

అక్కినేని వారసులుగా నాగ చైతన్య, అఖిల్ హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. నాగార్జున టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరో. రీసెంట్ గా వీరు ముగ్గురూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తమ కెరీర్, ఫ్యామిలీలో ఉన్న అనుబంధం ఇతర విశేషాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య, అఖిల్ ఇంత వరకు కలసి ఫుల్ లెన్త్ మూవీ చేయలేదు. మనం మూవీలో అఖిల్ కొన్ని నిమిషాల పాటు తళుక్కున మెరుస్తాడు అంతే. ఆ మూవీలో నాగార్జున, చైతు పూర్తి స్థాయిలో నటించారు. అక్కినేని అన్నదమ్ముల కాంబోలో ఫుల్ లెన్త్ మూవీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో అఖిల్, చైతూకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ తండ్రి సినిమాల్లో దేనిని రీమేక్ చేయడనికి ఇష్టపడతారు అని ప్రశ్నించగా.. అఖిల్, చైతూ ఇద్దరూ ఒకే సినిమా పేరు చెప్పారు. ఆ సినిమా ఏంటంటే.. హలో బ్రదర్. నాగార్జున డ్యూయెల్ రోల్ లో నటించిన హలొ బ్రదర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 90వ దశకంలో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఇది కూడా ఒకటి. రమ్యకృష్ణ, సొందర్య హీరోయిన్లుగా నటించారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఉంటుంది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు చైతూ, అఖిల్ ఇద్దరూ చెప్పారు. అయితే అఖిల్, చైతూ హలో బ్రదర్ రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అనే లెక్కలు అప్పుడే అభిమానుల్లో మొదలయ్యాయి. అది 32 ఏళ్ళ నాటి సినిమా. ఆ తరహా ఎంటర్టైన్మెంట్ కి, కథలకు ఎప్పుడో కాలం చెల్లింది. అలాంటి కథలతో ఇప్పుడు సినిమాలు చేస్తే వర్కౌట్ కావు సరికదా.. హలో బ్రదర్ లాంటి క్లాసిక్ మూవీ పరువు తీసినట్లు అవుతుంది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ఇప్పటి ట్రెండ్

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య వరుసగా బ్లాక్బస్టర్ విజయాలను చేతులారా వదులుకున్నాడంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య (Naga Chaitanya) వరుసగా బ్లాక్బస్టర్ విజయాలను చేతులారా వదులుకున్నాడంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కింగ్ నాగార్జునకు వీరాభిమాని అయిన టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే, వెంకీ అట్లూరి ఇప్పటివరకు తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాల కథలన్నీ మొదట వెళ్లింది అక్కినేని కాంపౌండ్కేనట. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ చిత్రాలతో పాటు ఇతర హీరోలతో తీసి భారీ హిట్స్ కొట్టిన ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ కథలను కూడా తొలుత నాగచైతన్యకే వినిపించారట. అయితే వేర్వేరు కారణాలతో చైతూ వాటన్నింటినీ రిజెక్ట్ చేసినట్లు స్వయంగా వెంకీ అట్లూరి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో వెంకీ తెరకెక్కించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు టాలీవుడ్లో ఆయన పేరు మార్మోగిపోతోంది. ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ ఆయన కెరీర్లో 24వ చిత్రంగా రూపొందుతోంది. దీని తర్వాత చైతూ చేయబోయే ల్యాండ్మార్క్ 25వ సినిమా (సిల్వర్ జూబ్లీ ఫిల్మ్) బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే దానిపై అక్కినేని అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే వెంకీ అట్లూరి పేరు మరోసారి ఇండస్ట్రీ సర్కిల్స్లో జోరుగా వినిపిస్తోంది. కథల ఎంపికలో వైవిధ్యం చూపుతూ వరుస హిట్స్తో గోల్డెన్ ఫామ్లో ఉన్న వెంకీ అట్లూరి దర్శకత్వంలోనే చైతూ 25వ ప్రాజెక్ట్ ఉంటే బాగుంటుందని అక్కినేని ఫ్యాన్స్ సైతం బలంగా కోరుకుంటున్నారు. గతంలో ‘తొలిప్రేమ’, ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ లాంటి వరుస బ్లాక్బస్టర్స్ను మిస్ చేసుకున్న చైతన్య.. ఈసారైనా వెంకీ కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అన్నది హాట్ టాపిక్గా మారింది. ఈ ప్రతిష్టాత్మక కాంబినేషన్ను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ

ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda), వైష్ణవి చైతన్య (vaishnavi Chaitanya) జంటగా నటిస్తున్న ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' చిత్రం నుంచి మూడో పాటను విడుదల చేశారు. ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda), వైష్ణవి చైతన్య (vaishnavi Chaitanya) జంటగా నటిస్తున్న యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'(Epic). ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరకర్త. ఈ చిత్రం నుంచి ‘మనసా వాచా’ అంటూ సాగే లిరికల్ వీడియోను గురువారం విడుదల చేశారు. మెలోడీకి ప్రాధాన్యమిస్తూ ఆయన రూపొందించిన బాణీ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గాయని కె.ఎస్. చిత్ర, ఎస్.పీ. చరణ్ తమ విలక్షణమైన గాత్రంతో ఈ పాటకు మరింత ప్రాణం పోశారు. శ్రీ హర్ష ఈమని అందించిన సాహిత్యం కూడా పాటకు ప్రధాన బలంగా నిలిచింది. యూత్ఫుల్ కంటెంట్తో పాటు హృదయాన్ని హత్తుకునే ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది

కింగ్ నాగార్జున తన సినీ ప్రయాణంలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, ప్రస్తుత తరం హీరోలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కింగ్ నాగార్జున (Nagarjuna) తన సినీ ప్రయాణంలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, ప్రస్తుత తరం హీరోలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన ఇద్దరు కుమారులు నాగచైతన్య (Naga Chaitanya), అఖిల్తో (Akhil) కలిసి ‘వెరైటీ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్కు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా 90వ దశకానికి, ఇప్పటి సినీ పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గురించి మాట్లాడారు. "నా సినీ ప్రయాణంలో నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలు నా కెరీర్ను పూర్తిగా మార్చేశాయి. అలాంటి నిర్ణయాల్లో ‘గీతాంజలి’ (Geethanjali) సినిమా ఒకటి. 90వ దశకంలో ఇతర హీరోలు పెద్దగా ముందుకు రాని సమయంలో దర్శకుడు మణిరత్నంతో కలిసి ‘గీతాంజలి’ సినిమా చేయడం నేను తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం. ఆ నిర్ణయమే నా కెరీర్కు ఒక కొత్త దిశను చూపించింది. ఒక హీరోగా నేను ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి కథలను ఎంచుకోవాలి అనే విషయంలో ‘గీతాంజలి’ నాకు ఎంతో నేర్పింది. అలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు నా కుమారులు నాగచైతన్య, అఖిల్ కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. కెరీర్లో ఎప్పుడూ సేఫ్ జోన్లోనే ఉండకుండా.. కొత్త కథలు, విభిన్నమైన పాత్రలు చేయడానికి ప్రయత్నించాలి. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే సినిమాలు చేయాలనే తపన ఉండాలి. అయితే 90లతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పట్లో ప్రయోగాత్మక సినిమాలు చేయడం కొంత సులభంగా ఉండేది. సినిమా ఫలితం ఆశించిన విధంగా రాకపోయినా మరో సినిమాతో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉండేది. ఆ రోజుల్లో వరుసగా ఏడు సినిమాలు ప్లాప్ అయినా హీరోలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఒక్క పరాజయం ఎదురైనా ప్రేక్షకులు

సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రావడం కెరీర్కు ఎంతవరకు ఉపయోగపడుతుందో, అదే సమయంలో ఎలాంటి ప్రెజర్ ను తీసుకొస్తుందో హీరో అఖిల్ అక్కినేని(akhil Akkineni) తన ఎక్స్పీరియెన్స్లతో వివరించాడు. తాను, తన అన్న నాగచైతన్య(naga Chaitanya) తరచూ నెపోటిజం డిస్కషన్స్ లో భాగమవుతుంటామని, ఈ విషయాన్ని తాము అంగీకరించామని చెప్పాడు. అయితే స్టార్ కిడ్గా ఉండటం పూర్తిగా అనుకూలమైన అంశం కాదని, అది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా తన లాంచ్ టైమ్ లో వచ్చిన హైప్ ఒక యంగ్ యాక్టర్ కు అంచనా వేయలేనంతగా ఉందని గుర్తుచేసుకున్నాడు. సౌత్ లో స్టార్ కిడ్స్ సినిమాల్లోకి వస్తున్నారంటే ఆడియన్స్లో సహజంగానే భారీ ఆసక్తి ఏర్పడుతుందని అఖిల్ పేర్కొన్నాడు. అంతటి అంచనాలను కెరీర్ ప్రారంభంలోనే ఎదుర్కోవడం అంత ఈజీ కాదని చెప్పాడు. అయితే మరోవైపు ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల ఒక ఫెయిల్యూర్ తర్వాత తిరిగి నిలబడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండటం తనకు కనిపించే ప్రధాన ప్రయోజనమని వివరించాడు. ఒక సినిమా రిజల్ట్ ఆశించిన విధంగా లేకపోయినా మరో ప్రయత్నం చేసే ఫ్రీడమ్ స్టార్ కిడ్స్కు ఉంటుందని అన్నాడు. ఇక సోషల్ మీడియా ట్రోలింగ్ను కూడా సినీ లైఫ్ లో భాగంగానే చూడాలని అఖిల్ భావిస్తున్నాడు. అయితే ఎదురయ్యే ప్రతి విమర్శకు స్పందించకుండా, నిజంగా అవసరమైన సందర్భాల్లో మాత్రమే తాను మాట్లాడతానని తెలిపాడు. కానీ విమర్శలు హద్దులు దాటిన సందర్భాల్లో తన ఫ్యామిలీ మొత్తం ఒకటిగా నిలబడిన సందర్భాలు ఉన్నాయని వెల్లడించాడు. పబ్లిక్ ఫిగర్గా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న సిస్టమ్ను అర్థం చేసుకుని, ప్రశంసలతో పాటు విమర్శలను కూడా స్వీకరించడం నేర్చుకోవాల్సిందేనని అఖిల్ చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి
రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని సమయం తెలుగులో కాపీ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఆయన సినిమా రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు, స్పెషల్ స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో సినిమా, ఎంటర్టైన్మెంట్ రంగాలకు సంబంధించిన వార్తలు, సినిమా రివ్యూలు రాశారు. క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. రాజశేఖర్ జేఎన్టీయూ-హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.... ఇంకా చదవండి

టాలీవుడ్ లో అంతే సక్సెస్ ఉన్న వాళ్ళకే ఇక్కడ డిమాండ్. ప్రస్తుతం వెంకీ అట్లూరి పరిస్థితి అదే. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి బాక్సాఫీస్ సక్సెస్ లతో పాటు ఇటీవల ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రంతో వెంకీ అట్లూరి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ ట్రాక్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడితో పని చేసేందుకు హీరోలు లైన్ లో ఉన్నారు. అయితే వెంకీ తన నెక్ట్స్ సినిమాను అక్కినేని హీరోతో చేసే ఆలోచనలో ఉన్నాడట. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య తన మైల్స్టోన్ 25వ చిత్రం కోసం దర్శకుడిని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నట్లు ఫిల్మ్నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వరుస విజయాలతో మంచి ఫామ్లో ఉన్న దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు చైతన్య కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని చిత్రాలుగా ఇతర భాషల హీరోలతో పని చేసిన వెంకీ ఈసారి ప్రాపర్ తెలుగు హీరోతో ఓ వైవిధ్యమైన కథను తెరకెక్కించాలని భావిస్తున్నారు. గతంలో తాను రాసుకున్న అనేక కథలను ముందుగా నాగ చైతన్యకే వినిపించానని వెంకీ అట్లూరి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ క్రేజీ కాంబినేషన్ను నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల అక్కినేని అఖిల్ కు లెనిన్ తో సూపర్ హిట్ ఇచ్చాడు నాగవంశీ. ఇప్పడు నాగ చైతన్య మైల్ స్టోన్ మూవీని నాగవంశీ టేకప్ చేసి వెంకీ అట్లూరితో మరో హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నడట నాగవంశీ

వరుసగా మూడు భారీ విజయాలు సాధించడంతో ఇప్పుడు వెంకీ అట్లూరితో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒక్క విజయం మనిషి జాతకాన్ని మార్చేస్తుంది. ఇక్కడ సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. విజయం మీ వైపు ఉంటే ఆటోమేటిక్గా డిమాండ్ మీ తలుపు తడుతుంది. సరిగ్గా ఇప్పుడు ఇదే ఫార్ములా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి విషయంలో నిజమవుతోంది.ధనుష్తో చేసిన 'సార్', దుల్కర్ సల్మాన్తో తీసిన 'లక్కీ భాస్కర్' చిత్రాలతో వరుసగా బ్లాక్బస్టర్ హిట్లు కొట్టిన వెంకీ(Venky atluri), తాజాగా బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం సృష్టించారు. కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సూర్య, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంతో హ్యాట్రిక్ సక్సెస్ సాధించారు. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా, కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేస్తోంది. వరుసగా మూడు భారీ విజయాలు సాధించడంతో ఇప్పుడు వెంకీ అట్లూరితో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. అయితే వెంకీ మాత్రం తన తరువాతి చిత్రాన్ని ఒక ప్రత్యేకమైన అక్కినేని హీరోతో చేసే ప్లానింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు... అక్కినేని నాగ చైతన్య. ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, నాగ చైతన్య కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 25వ మైల్స్టోన్ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించబోతున్నారట. వరుస విజయాలతో ఫుల్ ఫామ్లో ఉన్న వెంకీతో తన 25వ సినిమాను పట్టాలెక్కించేందుకు నాగ చైతన్య కూడా చాలా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అసలు వీరిద్దరి కాంబినేషన్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. నాగ చైతన్య, వెంకీ అట్లూరి మధ్య కేవలం ప్రొఫెషనల్ సంబంధమే కాకుండా మంచి స్నేహం, అనుబంధం ఉన్నాయి. వెంకీ అట్లూరి దర్శకుడిగా మారినప్పటి నుంచి తాను

నాగచైతన్య తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మైలురాయి చిత్రం కోసం యువ దర్శకుడు వెంకీ అట్లూరిని ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరి కలయికలో సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. గతంలో వెంకీ అట్లూరి పలు కథలను నాగచైతన్యకు వినిపించినట్లు ఆయన స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ మరియు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి వరుస విజయాలతో వెంకీ అట్లూరి ప్రస్తుతం ఫామ్లో ఉన్నారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇతర భాషల హీరోలతో సినిమాలు చేసిన వెంకీ అట్లూరి, ఇప్పుడు ఒక స్వచ్ఛమైన తెలుగు కథతో ముందుకు రానున్నారు. ఇందుకోసం నాగచైతన్య సరైన ఎంపిక అని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ కోసం టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమా కథాంశం వైవిధ్యంగా ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మించనున్నట్లు సమాచారం. ఇటీవల అఖిల్ అక్కినేని ‘లెనిన్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నాగవంశీ, ఇప్పుడు నాగచైతన్యతో కలిసి మరో హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగచైతన్య 25వ సినిమా బాధ్యతలను ఆయన తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని చిత్ర యూనిట్ పేర్కొంది. అన్ని అంశాలు కుదిరిన తర్వాత త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని సన్నిహిత వర్గాలు తెలిపాయి. కథ, కథనం మరియు ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంకా కొంత సమయం

నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా తెరకెక్కుతోంది ‘వృషకర్మ’ (Vrushakarma) సినిమా. సినిమా షూటింగ్ దాదాపు కొలిక్కి వచ్చేసింది. కానీ యూనిట్ మాత్రం ఇంకా విడుదల తేదీ ప్రకటించలేదు. దీనికి గల కారణాన్ని బయటపెట్టాడు దర్శకుడు కార్తీక్ దండు. ఫాంటసీ-థ్రిల్లర్ కాన్సెప్టుతో వస్తున్న ఈ సినిమాలో గ్రాఫిక్ వర్కుకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఇప్పటికే విజువల్ ఎఫెక్టుల కోసం కంటెంట్ ఇచ్చేశారు. కానీ ఆ కంపెనీలు ఇంకా డెలివరీ చేయలేదు. అవి వచ్చిన తర్వాత ఎలాగూ కరెక్షన్లు ఉంటాయి. సో.. ఈలోగా రిలీజ్ డేట్ ఇస్తే, గ్రాఫిక్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందనేది దర్శకుడి ఆలోచన. అందుకే విడుదల తేదీ ప్రకటించలేదంటున్నాడు కార్తీక్. అయితే సినిమాను దసరా బరిలో నిలిపేందుకు 90 శాతం అవకాశాలున్నాయని మాత్రం చెప్పుకొచ్చాడు. ప్రాచీన కాలపు రహస్యాలు, ఎవరికీ తెలియని పురాణ నేపథ్యం, దాగివున్న నిధులు-శక్తులు, వాటి చుట్టూ తిరిగే మిస్టరీ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. సినిమాలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్గా నటిస్తోంది.అజనీశ్ లోక్ నాధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జీవితం, కెరీర్ ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతోనే సాగాయి. అక్కినేని నాగచైతన్యతో ప్రేమలోపడి, పెద్దల అంగీకారంతో ఘనంగా వివాహం చేసుకున్న సమంత, కొన్ని ఏళ్ల బంధం తర్వాత మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) జీవితం, కెరీర్ ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతోనే సాగాయి. అక్కినేని నాగచైతన్యతో ప్రేమలోపడి, పెద్దల అంగీకారంతో ఘనంగా వివాహం చేసుకున్న సమంత, కొన్ని ఏళ్ల బంధం తర్వాత మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనారోగ్య సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని వర్కవుట్స్, ఆధ్యాత్మిక పర్యటనలతో మైండ్ ఫుల్నెస్పై దృష్టి సారించడమే కాకుండా తనకు నచ్చిన రాజ్ నిడిమోరును రెండో వివాహం చేసికొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ప్రస్తుతం సామ్ ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం తెల్సిందే. మా ఇంటి బంగారం సినిమా తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న ఈ భామ తాజాగా బుల్లితెరపై ప్రసారమయ్యే పాపులర్ కుకింగ్ రియాలిటీ షో మాస్టర్చెఫ్ తమిళం (MasterChef Tamil) కు హోస్ట్గా మారింది. ఈమధ్యనే మాస్టర్చెఫ్ తమిళ్ కుకింగ్ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ప్రోమో చూశాక సమంత హోస్ట్గా రావడంపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ కొనసాగుతోంది. తన జీవితంలో ఎప్పుడూ వంటగదిలోకి వెళ్లలేదని, తనకు అస్సలు వంట రాదని సమంత స్వయంగా గతంలో అనేక ఇంటర్వ్యూలలో చెప్పిన విషయాన్ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా నాగచైతన్యతో కలిసి ఉన్న రోజుల్లో చైతూ కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సామ్ అస్సలు కిచెన్లోకి వెళ్లదు, ఇంట్లో అప్పుడప్పుడు నేను వంట చేస్తాను' అని సరదాగా వ్యాఖ్యానించిన వీడియోలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. కనీసం వంట గురించి ప్రాథమిక అవగాహన కూడా లేని సమంత, ఒక అంతర్జాతీయ స్థాయి కుకింగ్ షోకి హోస్ట్గా ఎలా వ్యవహరిస్తుందని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కుకింగ్ షో

అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం జరిగి దాదాపు రెండేళ్లు కావస్తోంది. సాధారణంగా సెలబ్రిటీ దంపతుల విషయంలో పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీకి సంబంధించిన వార్తలు నిరంతరం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala) వివాహం జరిగి దాదాపు రెండేళ్లు కావస్తోంది. సాధారణంగా సెలబ్రిటీ దంపతుల విషయంలో పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీకి సంబంధించిన వార్తలు నిరంతరం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. చైతూ-శోభిత జంట విషయంలోనూ గత కొంతకాలంగా శోభిత గర్భవతి అంటూ రకరకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సమంత ప్రెగ్నెన్సీ గురించి వార్తలు వచ్చిన ప్రతిసారీ, శోభిత తన భర్త చైతన్యకు వంట చేసి పెట్టిన ఫొటో షేర్ చేసినా లేక ఏ చిన్న పోస్ట్ పెట్టినా నెటిజన్లు ఆమె ప్రెగ్నెంట్ అంటూ కామెంట్లు చేయడం పరిపాటిగా మారింది. అయితే తాజాగా ఈ రూమర్లన్నింటికీ గట్టి చెక్ పడింది. ఇటీవల నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహ వేడుకకు నాగచైతన్య, శోభిత జంటగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో శోభిత ఎరుపు రంగు పట్టు చీర కట్టుకుని ఎంతో సంప్రదాయబద్ధంగా, అందంగా మెరిసిపోయింది. అనంతరం ఈ పెళ్లికి ఆమె ధరించిన చీరతో కొన్ని ఫోటోస్ ని తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో పంచుకుకుంది. ఆ ఫోటోలలో శోభిత తన నడుము స్పష్టంగా కనిపించేలా ఫోజులిచ్చింది. ఒకవేళ ఆమె ప్రెగ్నెంట్గా ఉంటే కొంచెమైనా బేబీ బంప్ కనిపించాలి కదా, కానీ అలాంటిదేమీ లేకపోవడంతో ఆమె గర్భవతి కాదని స్పష్టమైంది. గత కొంతకాలంగా తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ పుకార్లకు చెక్ పెట్టడానికే శోభిత ఉద్దేశపూర్వకంగానే ఈ ఫోటోలను షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్.. అక్కినేని కోడలు ప్రెగ్నెంట్ అన్నారు కదరా.. అలా కనిపించడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి

నటుడు, ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం ఆగస్టు16 న హైదరాబాద్లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్లో అత్యంత వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. నటుడు, ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) కుమార్తె జనని వివాహం ఆగస్టు16 న హైదరాబాద్లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్లో అత్యంత వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ వివాహానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అసలు బండ్ల తన కూతురు పెళ్లి ఈ రేంజ్ లో చేస్తారని ఎవరూ ఊహించి ఉండరు. సినీ ఇండస్ట్రీ మొత్తం ఈ పెళ్లి కోసం కదిలింది. ముఖ్యమంత్రులు, మంత్రులు, సినీ సెలబ్రిటీలతో జనని పెళ్లి వేడుక కళకళలాడిపోయింది. అయితే ఈ పెళ్లి వేడుకలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, ఆయన సతీమణి, నటి శోభిత ధూళిపాళ్ల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివాహ వేదికపైకి జంటగా విచ్చేసిన నాగచైతన్య, శోభితలను బండ్ల గణేష్ ఎంతో ఆప్యాయంగా స్వాగతించారు. ఈ సందర్భంగా అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ్ల సంప్రదాయబద్ధమైన ఎరుపు రంగు పట్టు చీర ధరించి, రాయల్ లుక్లో ఎంతో అందంగా మెరిసిపోయింది. ముఖ్యంగా ఆమె నుదిటి మీద కుంకుమతో మరింత అందంగా కనిపించింది. ఇక నాగచైతన్య కూడా సంప్రదాయ దుస్తుల్లో మెరిసి, వేదికపై నూతన వధూవరులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. వీరిద్దరి కెమిస్ట్రీ, క్యూట్ ప్రెజెన్స్ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించింది. వేదికపై బండ్ల గణేష్ కుటుంబ సభ్యులతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించిన చై-శోభిత జంట, నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. బండ్ల గణేష్.. నాగ చైతన్యను నాతో ఒక సినిమా చేయమని చెప్పమ్మా అంటూ శోభితతో మాట్లాడడం ఆకట్టుకుంది. అక్కినేని కొత్త జంట ఒకే ఫ్రేమ్లో కనిపించిన ఈ విజువల్స్, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా శోభిత ట్రెడిషనల్ లుక్కు అభిమానులు, నెటిజన్లు

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాలు చాలా ఉన్నాయి. అందులో మజిలీ ఒకటి. అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. 2019లో ఎలాంటి అంచనాలు, హడావిడి లేకుండా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇదంతా పక్కన పెడితే.. ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన అమ్మాయి గుర్తుందా..? తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. ఇందులో మీరా అనే పాత్రలో కనిపించిన ఆ చిన్నారికి టాలీవుడ్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. ఈ మూవీ తర్వాత ఆమె మరో సినిమా చేయలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో అలరించింది. మజిలీ సినిమాలో నటించిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు అనన్య అగర్వాల్. ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్.. మజిలీ తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. హిందీలో మాత్రం పలు సినిమాలు, సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటుంది. 2004లో ముంబైలో జన్మించిన అనన్య.. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. తుజ్ సంగ్ ప్రీత్ లగై సజ్నా అనే సీరియల్ ద్వారా బుల్లితెర ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అందులో తన అమాయకమైన నటనతో కట్టిపడేసింది. ఆ త్రవాత సబ్ కీ లాడ్లీ బెబో.. యహో మే ఘర్ ఘర్ ఖాలీ, ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూ, ఏక్ నయి చోటీ సీ జిందకీ, క్యా హుహా తేరీ వాదా, అమృత్ మంథన్, మహాభారత్, ది

టాలీవుడ్ హీరోలు కొందరు నిర్మాతలుగానూ అలరించే ప్రయత్నంలో ఉన్నారు. తామే నటిస్తూ కొన్ని- ఇతర హీరోలతో మరికొన్ని సినిమాలు నిర్మిస్తూ సాగుతున్నారు. మరి వీరిలో సక్సెస్ రూటులో పయనిస్తున్నవారు ఎందరు!? ఇప్పటి హీరోల్లో కొందరు నటనలో కొనసాగుతూనే నిర్మాతలుగానూ అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆ రూటులో సాగినవారెందరో ఉన్నారు. నవతరం కథానాయకుల్లో రామ్ పోతినేని, మంచు మనోజ్ వంటివారు చిత్ర నిర్మాణంలో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 'రాపో సినిమాటిక్స్' పతాకంపై తన సోదరుడు పోతినేని కృష్ణ నిర్మాతగా రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక మంచు మనోజ్ 'ఎమ్.ఎమ్.ఆర్ట్స్' పతాకంపై ప్రతిభను ప్రోత్సహిస్తూ ఇతరులకు అవకాశాలు కల్పించే పనిలో ఉన్నారు. వీరిద్దరూ ప్రొడ్యూసర్స్ గా 'ఆన్ ద వే'లోనే ఉన్నారు. వీరి సినిమాలు జనం ముందుకు వచ్చాకే వారి అభిరుచి ఏ పాటిదో తెలుస్తుంది. ఇంతకు ముందు నితిన్, విజయ్ దేవరకొండ, అల్లరి నరేశ్, సుధీర్ బాబు వంటివారు కూడా నిర్మాతలుగా మారారు. అఖిల్ హీరోగా నితిన్ 'అఖిల్' సినిమా నిర్మించారు. 'మీకు మాత్రమేచెబుతా' అనే చిత్రంతో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారారు. ఈ ఇద్దరు హీరోలు ఇతరులతో చిత్రాలు నిర్మించేసి తరువాత నిర్మాణం వైపు చూడలేదు. అల్లరి నరేశ్ 'బందిపోటు', సుధీర్ బాబు 'నన్ను దోచుకుందువటే' సినిమాల్లో హీరోలుగా నటిస్తూనే నిర్మించారు. మళ్ళీ చిత్ర నిర్మాణంవైపు వీరు కూడా చూడకపోవడం గమనార్హం. కిరణ్ అబ్బవరం ఇతరులతో 'తిమ్మరాజు పల్లి టీవీ' నిర్మించారు. తాను హీరోగా నటిస్తూ- దర్శకత్వం వహిస్తూ కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం బహుముఖ ప్రజ్ఞ బయల్పడనుంది. అసలు పేరున్న హీరోలు సినిమాలు నిర్మించడమన్నది ఇప్పట్లోనే ఏదో మొదలయిందని ఈ తరం ప్రేక్షకులు భావించవచ్చు. కానీ, తెలుగు సినిమాలో తొలి స్టార్ హీరోగా నిలచిన మహానటుడు చిత్తూరు వి.నాగయ్యనే నిర్మాత, దర్శకునిగా సినిమాలు నిర్మించి ఆకట్టుకున్నారు. ఆయన

శోభిత ధూళిపాళ తెలుగులో చాలా తక్కువ చిత్రాల్లో నటించింది. యువ కథానాయకుడు నాగ చైతన్యను వివాహం చేసుకుని దాదాపు రెండేళ్లు కావస్తున్నా, ఇప్పటివరకు ఆమె నుంచి కొత్త తెలుగు సినిమా ప్రకటన రాలేదు. శోభిత ధూళిపాళ తెలుగు అమ్మాయే. ఆమె ఫ్యామిలీ వైజాగ్ కి చెందిన వారు. తెలుగమ్మాయి అయినప్పటికీ శోభిత బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఆమెకి బాలీవుడ్ లో ఆఫర్స్ ఎక్కువగా వస్తున్నాయి. పెళ్లి తర్వాత శోభిత తన కెరీర్ను ఇతర భాషలు, ఇతర రంగాల్లో కొనసాగిస్తున్నారు. ఫ్యాషన్కు సంబంధించిన కార్యక్రమాలు, హిందీ వెబ్ ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉంటున్నారు. అదే సమయంలో ఇతర సినీ పరిశ్రమల్లో కూడా తన పరిధిని విస్తరిస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న భవిష్యత్ నేపథ్య సైన్స్ ఫిక్షన్ చిత్రం వెట్టువంలో ఆమె భాగమయ్యారు. దీంతో తమిళం, హిందీ ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నప్పటికీ, తెలుగు సినిమాకు మాత్రం ఇప్పటివరకు ఆమె సైన్ చేయలేదు. గతంలో ఆమె తెలుగులో నటించిన గూఢచారి, మేజర్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో శోభిత ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సరైన అవకాశం వస్తే తన భర్త నాగచైతన్యతో కలిసి తెరపై నటించడానికి ఎంతో సంతోషిస్తానని ఆమె తెలిపారు. అయితే ఇప్పటివరకు అలాంటి ప్రతిపాదనతో ఏ దర్శకుడు లేదా నిర్మాత తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు. తెలుగులో కొన్ని ప్రాజెక్ట్స్ కోసం శోభిత చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. శోభిత తనకు వచ్చే పాత్రలు, కథలు నచ్చితేనే ప్రాజెక్టులను ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. అంటే ప్రత్యేకంగా తెలుగు సినిమాలు చేయాలనే ఉద్దేశంతో కాకుండా, పాత్రకు, కథకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శోభిత చేతిలో తమిళ, హిందీ ప్రాజెక్టులు ఉండగా, తెలుగు సినిమాలో ఆమె తదుపరి ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రకటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా నాగచైతన్యతో కలిసి నటించే అవకాశం గురించి ఆమె సానుకూలంగా స్పందించడంతో, భవిష్యత్తులో

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Star Heroine:తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు తక్కువగా వస్తున్నాయనే చర్చ చాలాకాలంగా కొనసాగుతోంది. ప్రతిభ ఉన్నప్పటికీ ఇతర భాషల నుంచి హీరోయిన్లను తీసుకొస్తున్నారనే విమర్శలు వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ వైష్ణవి చైతన్య గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాలపై ఆసక్తితో వైష్ణవి చైతన్య తొలుత షార్ట్ ఫిల్మ్స్, వెబ్సిరీస్లలో నటించారు. ది సాఫ్ట్వేర్ డెవలపర్, అరేరే మానస, మిస్సమ్మ వంటి వెబ్సిరీస్లతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత టచ్ చేసి చూడు, అల వైకుంఠపురంలో, రంగ్ దే, టక్ జగదీష్, వరుడు కావలెను వంటి చిత్రాల్లో నటించారు. అనంతరం బేబీ సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. బేబీ సక్సెస్మీట్లో వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావని చెబుతున్న మాటలను విని చాలామంది ప్రయత్నించకుండానే వెనక్కి తగ్గుతున్నారని అన్నారు. అయితే ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తేనే అవకాశాలు వస్తాయా లేదా అనేది తెలుస్తుందని చెప్పారు. తనకు రాజేశ్, ఎస్కేఎన్ వంటి వ్యక్తులు అవకాశం ఇచ్చినట్లే ప్రతి ఒక్కరికీ సరైన సమయంలో అవకాశాలు లభిస్తాయని తెలిపారు. సినీ రంగంలోకి రావాలనుకునే అమ్మాయిలు తమ ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదని వైష్ణవి సూచించారు. కొందరికి అవకాశాలు త్వరగా రావచ్చని, మరికొందరికి కొంత సమయం పట్టవచ్చని చెప్పారు. ఓపికగా ప్రయత్నిస్తే అవకాశాలు తప్పకుండా లభిస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం వైష్ణవి చైతన్య ఎపిక్ అనే సినిమాలో నటిస్తున్నారు. కథకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను

మేడ్చల్లోని ఓ పాఠశాలకు సంబంధించిన హాస్టల్లో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. పదోతరగతి విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి పాల్పడారు. మేడ్చల్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్లోని ఓ పాఠశాలకు సంబంధించిన హాస్టల్లో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. పదోతరగతి విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి పాల్పడారు. కామారెడ్డికి చెందిన విద్యార్థి అభిషేక్ రెడ్డిపై 8 నుంచి 10 మంది దాడి చేసినట్లు సమాచారం. కర్రలు, భోజనం ప్లేట్లతో కొట్టి.. బూట్లతో అభిషేక్ రెడ్డి ముఖంపై విద్యార్థులు తొక్కినట్లు తెలుస్తోంది. ఈ దాడి ధాటికి మెట్లపై నుంచి బాధితుడు కింద పడిపోయాడు. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం సమాచారం అందజేశారు. అభిషేక్ రెడ్డిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి సీతక్క తెలంగాణలో నక్సలిజం పూర్తిగా అంతమైంది: డీజీపీ సీవీ ఆనంద్ సీనియర్ సిటిజన్లే టార్గెట్గా సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు: సీపీ సజ్జనార్

టాలీవుడ్ కింగ్ నాగార్జున మైల్ స్టోన్ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. తన లక్కీ మంత్లో ఈ 100వ చిత్రాన్ని రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాలని నాగ్ ప్లాన్ చేస్తున్నారు. కానీ సడన్గా ఆయనకు పోటీగా కొడుకు నాగచైతన్య కూడా అదే నెలలో బరిలోకి దిగుతున్నారన్న టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకే నెలలో తండ్రీ కొడుకులు బాక్సాఫీస్ వార్కు సై అంటారా..? లేక ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారా..? అసలు అక్కినేని కాంపౌండ్లో ఏం జరగబోతోంది..? టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున కెరీర్లో 100వ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మైల్ స్టోన్ మూవీని మేకర్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ నెల నాగార్జునకు సెంటిమెంట్ కావడంతో, ఈ ల్యాండ్మార్క్ మూవీని డిసెంబర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. నాగ్ ఫ్యాన్స్ కూడా ఈ లక్కీ మంత్ రిలీజ్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి టైమ్లో అక్కినేని కాంపౌండ్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. యువసామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న వృషకర్మ మూవీని కూడా డిసెంబర్ రిలీజ్కే టార్గెట్ చేస్తున్నారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. తండేల్ లాంటి బిగ్ హిట్ తరువాత చైతూ చేస్తున్న సినిమా కావటంతో వృషకర్మ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా మంచి రిలీజ్ డేట్ కోసం ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు ఒకే నెలలో బరిలోకి దిగితే ఓపెనింగ్స్, థియేటర్ల పరంగా ఇబ్బందులు వస్తాయి. పైగా నాగార్జునది 100వ సినిమా. ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రానికి సోలో రిలీజ్ ఉంటేనే క్రేజ్ మరింత పెరుగుతుంది. ఒకవేళ డిసెంబర్కే ఇద్దరూ ఫిక్స్ అయితే తండ్రీ కొడుకుల మధ్య బాక్సాఫీస్ ఫైట్ తప్పదు. మరి నాగ్ మైల్ స్టోన్ మూవీ కోసం చైతూ