
Anasuya Bharadwaj: చీరకట్టులో అనసూయ అందమైన పోజులు..
నటి, యాంకర్ అనసూయ తాజాగా చీరకట్టులో కర్లీ హెయిర్ స్టైల్ తో అందంగా అలరిస్తున్న పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
© 2026 nimisham.in

నటి, యాంకర్ అనసూయ తాజాగా చీరకట్టులో కర్లీ హెయిర్ స్టైల్ తో అందంగా అలరిస్తున్న పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

యాంకర్, నటి అనసూయ నేడు వినాయకచవితి సందర్భంగా తన పిల్లలతో కలిసి వినాయకుడిని పూజించింది. తన ఇంట్లో వినాయకచవితి పూజకు సంబంధించి పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Hema Slams Anasuya: నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సనాతన ధర్మం, ‘జై శ్రీరామ్’ నినాదంపై చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ సీనియర్ నటి హేమ తీవ్రంగా స్పందించారు. ఇటీవల అనసూయ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ.. కొంతమంది ‘జై శ్రీరామ్’ ముసుగులో దాడులకు పాల్పడుతున్నారని, కేవలం నినాదాలు చేయడం కంటే ప్రవర్తన ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. ఆమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదైంది. ఈ మొత్తం వ్యవహారం మీద అనసూయ మీద విమర్శలు రావడంతో ఆ తర్వాత ఆమె స్పందిస్తూ తన మాటలను కావాలని కొందరు వక్రీకరించారని, తాను కూడా హనుమంతుడి భక్తురాలినని వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ వివాదంపై నటి హేమ కూడా ఒక వీడియో సందేశం ద్వారా అనసూయకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘జై శ్రీరామ్’ అనేది కేవలం ఒక స్లోగన్ కాదని, అది కోట్లాది మంది హిందువుల గుండెల్లో నిలిచిపోయిన ఒక పవిత్రమైన మంత్రమని హేమ పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉంటూ మనమందరం అద్దాల మేడలో బతుకుతున్నామని, సోషల్ మీడియాలో మాట్లాడే ప్రతి మాటను జనాలు బూతద్దంలో చూస్తారని గుర్తుచేశారు. ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడాలి అనుకుంటే, ధైర్యంగా నేరుగా వారి పేర్లు చెప్పాలి తప్ప.. ఇలా మొత్తం వ్యవస్థను లేదా నినాదాన్ని తప్పుబట్టడం సరికాదని హితవు పలికారు. నోటిలో మాట వచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలని హితవు పలికారు. చివరగా, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడితే కర్మ ఫలితం అనుభవించాల్సి వస్తుందని హేమ హెచ్చరించారు. కర్మ అనేది ఎవరినీ వదిలిపెట్టదు, ఇంతకు ఇంత తిరిగి వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఒకవైపు దేవుడంటే భక్తి అంటూనే, మరోవైపు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని, చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండాలని చురకలేశారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Hema fires on anasuya Bharadwaj over Jai Shri Ram Slogans row: ఇటీవల అనసూయ తరచుగా వివాదాలతోనే ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ.. కొంత మంది జై రామ్ ముసుగులో దాడులు చేస్తున్నారని అన్నారు. నినాదాల కంటే వ్యక్తి ప్రవర్తన గొప్పదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై రచ్చ రాజుకొవడంతో దీనిపై అనసూయ భరద్వాజ్ పై హిందు సంఘాలు బోరబండ పీఎస్ లో ఫిర్యాదు చేశాయి. దీంతో అనసూయ కాస్త తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. కొంత మంది కావాలని తన వ్యాఖ్యల్నివక్రీకరించారని అన్నారు. తనకు రాముడంటే ఇష్టమని, సనాతన ధర్మమంటే గౌరవమని చెప్పారు. తన కొడుకుకి హనుమాన్ పేరు పెట్టానని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అనసూయ ఎపిసోడ్ పై హిందూ సంఘాలు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నాయి. దీనిపై తాజాగా.. నటి హేమ రంగంలోకి దిగారు. సనాతన ధర్మంపై,జై రామ్ నినాదంపై అనసూయచేసిన వ్యాఖ్యల్ని ఏకీపారేశారు. అనసూయను గురించి మాట్లాడుతూ.. మనం అద్దాల మెడలో ఉంటున్నామని చెప్పారు. మాట్లాడేప్పుడు ప్రతి ఒక్క మాటలను జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. అనసూయ వ్యక్తిగత అంశాలు, ఆమె ధర్మం ఆమె ఇష్టమన్నారు. కానీ కొట్లాది మంది విశ్వాసాల్ని తక్కువ చేసే మాట్లాడే హక్కు అనసుయకు లేదన్నారు. శ్రీరామ్ అనేది నినాదం మాత్రమే కాదని, అది కోట్లాది మంది హిందువుల గుండెల్లో నిలిచిపోయిన పవిత్ర మంత్రమన్నారు. Read more: Anasuya Bharadwaj: చిక్కుల్లో అనసూయ భరద్వాజ్.!. బోరబండ పీఎస్ లో కేసు నమోదు.. మ్యాటర్ ఏమిటంటే..?.. ఒకవైపు

చాలాకాలం తర్వాత కామెడీ కింగ్ అల్లరి నరేష్ మళ్లీ తనదైన మార్క్ అవుట్ అండ్ అవుట్ కామెడీ జోనర్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్న చిత్రం రంభ ఊర్వశి మేనక. చాలాకాలం తర్వాత కామెడీ కింగ్ అల్లరి నరేష్ (Allari Naresh) మళ్లీ తనదైన మార్క్ అవుట్ అండ్ అవుట్ కామెడీ జోనర్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్న చిత్రం రంభ ఊర్వశి మేనక (Ramba Oorvasi Menaka). చంద్రమోహన్ చింతడ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అల్లరి నరేష సరసన సురభి నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల ఆఫీషియల్ టీజర్ విడుదల చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ బ్యాడ్ టైం బ్యాండ్ బాజా (Ram Miriyala) అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. భాస్కరబట్ల రవి కుమార్ (Bhaskara Bhatla Ravi Kumar) ఈ పాటకు సాహిత్యం అందించగా చైతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj) సంగీతంలో రామ్ మిర్యాల ఆలపించాడు

అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హిందూ మతానికి సంబంధించి ఆమె చేసిన కామెంట్స్ తమ మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్లో స్థానిక బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనసూయ కామెంట్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ విషయంలో ఇకపై జాగ్రత్తగా ఉండాలని కూడా ఆమెను హెచ్చరించారు. ఇటీవల ఓ సందర్భంలో కొందరు వ్యక్తులు ఇతరులపై దాడులకు పాల్పడుతూ జై శ్రీరామ్ నినాదాన్ని ఉపయోగిస్తున్నారంటూ అనసూయ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారితీయడంతో పాటు, కొంతమంది నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అయితే తన మాటలను ఉద్దేశపూర్వకంగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అనసూయ ఇప్పటికే స్పష్టం చేశారు. తాను ఏ మతాన్ని, వర్గాన్ని లేదా విశ్వాసాన్ని కించపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదని, ఒక నిర్దిష్ట వర్గంలోని వ్యక్తుల ప్రవర్తనను మాత్రమే ప్రస్తావించానని వివరణ ఇచ్చారు. అనసూయ గతంలోనూ సామాజిక, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తూ పలు సందర్భాల్లో వివాదాలకు కేంద్రంగా నిలిచారు. తాజా కంప్లైంట్ తో మరోసారి ఆమె కామెంట్స్ రాజకీయ, మతపరమైన చర్చకు దారితీశాయి. ప్రస్తుతం పోలీసులు ఫిర్యాదును స్వీకరించి అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ దశలో ఫిర్యాదు మినహా అనసూయపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు సమాచారం లేదు. ఈ వ్యవహారంపై ఆమె నుంచి మరింత వివరణ రావాల్సి ఉంది

యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆమె తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది. అది బాధ అయినా, సంతోషం అయినా. అంతేకాదు సమాజానికి సంబంధించిన అంశం అయినా.. నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని చెబుతుంటుంది. అభ్యంతరకరంగా ఉంటే స్టార్ హీరోల సినిమాలను కూడా విమర్శిస్తుంటుంది. విజయ్ దేవరకొండ `అర్జున్ రెడ్డి` సినిమాపై విమర్శలు చేసింది. ఆ మధ్య మహిళల డ్రెస్ గురించి కామెంట్ చేసిన శివాజీని ఆడుకుంది. ఇలా చాలా విషయాల్లో ఆమె రియాక్ట్ అవుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ ప్రాసెస్లో చాలా సార్లు ఆమె ఉద్దేశ్యం రాంగ్గా పోట్రే అవుతుంది. జనాలకు తప్పుగా రీచ్ అవుతుంటుంది. దీంతో ట్రోల్ చేస్తుంటారు. సాధారణంగా అనసూయ ఏం రియాక్ట్ అయినా సరే నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు. ఇలా ఏదైనా ఇష్యూ గురించి మాట్లాడితే మాత్రం కచ్చితంగా రచ్చ చేస్తుంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. లేటెస్ట్ గా అనసూయ కొత్త వివాదంలో ఇరుక్కుంది. ఇటీవల ఆమె సనాతన ధర్మం, జై శ్రీరామ్ అనే నినాదాన్ని అడ్డు పెట్టుకొని కొందరు అసాంఘిక కార్యకలాపాలకు, దాడులకు పాల్పడుతున్నారంటూ కామెంట్ చేసింది. దీంతో హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆమెని వ్యతిరేకించారు. ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అంతేకాదు అనసూయపై హైదరాబాద్ బోరబండలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనసూయ వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు బీజేపీ నేతలు. సోషల్ మీడియాలో మాట్లాడే సమయంలో ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని ఆమెకి వార్నింగ్ ఇచ్చారు. దీనికి అనసూయ స్పందించింది. ఒక నోట్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. `నా మాటలను కొంత మంది కావాలనే తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారని, పూర్తిగా డిఫరెంట్ వేలో క్రియేట్ చేస్తున్నారని, అందుకే ఈ క్లారిఫికేసన్ ఇవ్వాల్సి వస్తోందని చెప్పి నోట్ ని షేర్ చేసింది. `నేను మాట్లాడింది ఒక పర్టిక్యూలర్ సెట్ ఆఫ్

యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ వార్తల్లో నిలిచారు. ఆమెకి మరో షాక్ తగిలింది. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకులు హైదరాబాద్లోని బోరబండ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశారు. యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya) వార్తల్లో నిలిచారు. ఆమెకి మరో షాక్ తగిలింది. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకులు హైదరాబాద్లోని బోరబండ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశారు. అనసూయ చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆరోపించారు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో అనసూయ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘జై శ్రీరామ్’ పేరుతో కొందరు దాడులకు పాల్పడుతున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మతపరమైన అంశాలపై సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని, ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని అనసూయకు సూచించారు. అయితే ఈ వివాదంపై అనసూయ మాత్రం వెనక్కి తగ్గినట్లు కనిపించడం లేదు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆమె స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. విమర్శలు చేస్తున్న వారికి కూడా ఆమె ఘాటుగా స్పందించారు. తన వ్యాఖ్యల వల్ల ‘దొంగలంతా బయటకు వస్తున్నారు’ అంటూ కౌంటర్ ఇచ్చారు. అనసూయ వ్యాఖ్యలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆమెను విచారిస్తారా? ఈ వివాదం మరింత ముదురుతుందా? అనే అంశాలపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో మొదలైన ఈ వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో టాలీవుడ్లోనూ చర్చనీయాంశంగా మారింది

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బిగింగ్ లో కేవలం గుర్తింపు కోసం మాత్రమే ప్రయత్నించారు. దాని కోసం ఎంత కష్టమైనా అనుభవించారు. కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి రెమ్యునరేషన్ గురించి అస్సలు పట్టించుకోలేదు. కొన్ని సినిమాలు హిట్ అయినప్పటికీ చిరంజీవి రెమ్యునరేషన్ తీసుకోని సందర్భాలు ఉన్నాయి. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ్మారెడ్డి, చిరంజీవి కాంబోలో 2 సినిమాలు వచ్చాయి. ఒకటి కోతల రాయుడు కాగా మరొకటి మొగుడు కావాలి. రెండు చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. నాకు ఉన్న సన్నిహితుల్లో డబ్బుతో ముడిపడిన బంధం ఎవరితోనూ లేదు. మనిషిని నమ్మి స్నేహం చేయడమే. నా ఫస్ట్ మూవీ కోతల రాయుడులో చిరంజీవి హీరో. ఆ చిత్రానికి గాను చిరంజీవికి ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ ఇవ్వలేదు. అయినప్పటికీ చిరంజీవి నాతో రెండో సినిమా చేశారు. మా ఇద్దరి కాంబోలో వచ్చిన రెండవ చిత్రం మొగుడు కావాలి. ఆ సినిమా ప్రారంభానికి కొన్ని నెలల ముందు చిరంజీవి పెళ్లి జరిగింది. కోతల రాయుడు చిత్రానికి రెమ్యునరేషన్ ఇవ్వలేదు కాబట్టి చిరంజీవి పెళ్లి జరుగుతున్నప్పుడు రూ 10 డబ్బు పెళ్లి ఖర్చులకు ఇచ్చాను. అది పెళ్లి ఖర్చుల కోసం అనుకోండి, గిఫ్ట్ అనుకోండి, రెమ్యునరేషన్ అనుకోండి ఇంకేమైనా అనుకోండి. చిరంజీవి కోసం ఆ డబ్బు ఇచ్చాను. ఆ తర్వాత ఫోన్ చేసి నాకు ఇంకో సినిమా చేయాలి అని చిరంజీవి అడిగాను. అలాగే అన్నయ్య చేస్తాను. ఇప్పుడు 15 రోజులు షూటింగ్ పెట్టుకోండి. ఆ తర్వాత బాలచందర్ గారి సినిమా కోసం యూరప్ వెళుతున్నా. రాగానే మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేస్తా అని చెప్పాడు. చెప్పినట్లుగానే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఆ తర్వాత యూరప్ వెళుతుండగా.. అన్నయ్య యూరప్ వెళుతున్నా. ఖర్చులకు డబ్బులు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. నన్ను ఎప్పుడూ చిరంజీవి నాకు

ఇటీవల హిందూ ధర్మం, నినాదాల దుర్వినియోగంపై తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపి, సోషల్ మీడియాలో ట్రోలింగ్కు దారితీయడంతో నటి అనసూయ భరద్వాజ్ స్పందించారు. ఇటీవల హిందూ ధర్మం, నినాదాల దుర్వినియోగంపై తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపి, సోషల్ మీడియాలో ట్రోలింగ్కు దారితీయడంతో నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) స్పందించారు. ఈ వివాదంపై పూర్తి స్పష్టతనిస్తూ ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘమైన వివరణాత్మక పోస్ట్ను షేర్ చేశారు. కొందరు కావాలనే తన వ్యాఖ్యల నుంచి అసలు సందర్భాన్ని తొలగించి, సనాతన ధర్మాన్ని అవమానించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను సనాతన ధర్మాన్ని నిష్టగా పాటించే హిందువునని, హనుమంతుడి భక్తురాలినని అనసూయ స్పష్టం చేశారు. తనపై ఆన్లైన్లో అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ, వ్యక్తిగత దాడులకు దిగుతున్న వారిని ఉద్దేశించే మాట్లాడాను తప్ప, ఏ మతాన్నో లేదా వర్గాన్నో కించపరచడం నా ఉద్దేశం కాదని అన్నారు. నిజం వైపు నిలబడటం, తప్పును ప్రశ్నించడం, ఎదుటివారిని గౌరవించడం నా ధర్మమే నాకు నేర్పిందని స్పష్టం చేశారు. హనుమంతుడి ధైర్యమే నాకు కొండంత బలమని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు, సగం సగం చూసే కథనాలను నమ్మి తనపై దుష్ప్రచారం చేయవద్దని నెటిజన్లను కోరారు. పూర్తి వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి రావాలని హితవు పలికారు. ‘జై శ్రీరామ్.. జై హనుమాన్’ అంటూ ఆమె పెట్టిన ఈ క్లారిఫికేషన్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అనసూయ తన పోస్ట్ విషయానికి వస్తే.. ‘‘నా మాటలను కొందరు కావాలనే వక్రీకరిస్తున్నారు. అందుకే ఈ వివరణ ఇవ్వాల్సి వస్తోంది. నేను మాట్లాడింది నాపై అసభ్య కామెంట్లు చేస్తూ, వ్యక్తిగత దాడులు, బెదిరింపులకు దిగే కొంతమంది వ్యక్తుల గురించి మాత్రమే. అది ఏ మతాన్ని గానీ, వర్గాన్ని గానీ ఉద్దేశించి