
Happy Journey Review: ‘హ్యాపీ జర్నీ’ రివ్యూ.. ఏడుగురు ఆడవాళ్లు ఫ్రాన్స్ ట్రిప్ కి వెళ్తే ఏం జరిగింది?
Happy Journey Movie Review : కొంతమంది గ్రూప్ గా ఏదో ఒక ట్రిప్ కి వెళ్లడం, అక్కడ జ్ఞాపకాలు, ఎమోషన్స్ అనే డైలాగ్స్ తో గతంలో అనేక సినిమాలు వచ్చాయి.
© 2026 nimisham.in

Happy Journey Movie Review : కొంతమంది గ్రూప్ గా ఏదో ఒక ట్రిప్ కి వెళ్లడం, అక్కడ జ్ఞాపకాలు, ఎమోషన్స్ అనే డైలాగ్స్ తో గతంలో అనేక సినిమాలు వచ్చాయి.

'బలగం' సినిమాతో సుధాకర్ రెడ్డికి - మురళీధర్ గౌడ్ కి మంచి పేరు వచ్చింది. తెలంగాణ నేపథ్యంతో కూడిన సినిమాలలో వాళ్లకంటూ ప్రత్యేకమైన పాత్రలను క్రియేట్ చేసే స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నారు. అలాంటి వాళ్లిద్దరూ తండ్రీకొడుకులుగా నటించిన సినిమానే 'పళ్ల బురుసు'. ఉదయ్ చౌహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆగస్టు 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ రోజు (సెప్టెంబర్ 2)వ తేదీ నుంచి ఈ సినిమా 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. అది తెలంగాణ ప్రాంతంలోని ఒక పల్లెటూరు. అక్కడ శంభూ (సుధాకర్ రెడ్డి) అనే రైతు నివసిస్తుంటాడు. శంభూకి తిరుపతి (మురళీధర్ గౌడ్) అనే కొడుకు ఉంటాడు. ఆయన భార్య మారుతి .. కూతురు 'రేఖ' ఇదే ఆయన కుటుంబం. ప్రభుత్వ ఉద్యోగి అయిన తిరుపతి, తన తండ్రిని గురించి పెద్దగా పట్టించుకోడు. అందువలన శంభూ వేరే ఉంటూ, తనకున్న 'ఎకరం భూమి'ని సాగుచేసుకుంటూ ఉంటాడు. కొంతకాలంగా 'పంటి' సమస్యతో ఆయన బాధపడుతుంటాడు. డాక్టర్ చెప్పిన ప్రకారం 'పళ్ల బురుసు'(టూత్ బ్రష్) వాడాలని నిర్ణయించుకుంటాడు.శంభూ తనకి 'పళ్ల బురుసు' తెచ్చిపెట్టమని తిరుపతికి చెబుతాడు. అయితే అతను తన కూతురు 'రేఖ' పెళ్లిపనులలో ఉండటం వలన తీసుకురాలేకపోతాడు. ఉద్దేశ పూర్వకంగానే తన తండ్రిని పెళ్లికి పిలవడం మానేస్తాడు. తన మనవరాలి పెళ్లికి తనని పిలిచేదేమిటని భావించిన శంభూ ఆ పెళ్లికి వెళతాడు. అయితే తనని పట్టించుకోవడం మానేశారనే బాధ లోలోపల తొలిచేస్తూ ఉంటుంది. దాంతో అతను తన కొడుకు తనని పట్టించుకోవడం లేదంటూ కోర్టులో కేసు వేస్తాడు. తండ్రి తీసుకున్న ఈ నిర్ణయం తిరుపతిని షాక్ కి గురిచేస్తుంది.కూతురు పెళ్లి కోసం అయిన అప్పును తీర్చడం కోసం తన తండ్రి పేరుతో ఉన్న ఎకరం పొలాన్ని అమ్మేయాలని తిరుపతి భావిస్తాడు. తాను బ్రతికుండగా ఆ పొలాన్ని అమ్మేయడానికి ఒప్పుకోనని శంభూ తేల్చి చెబుతాడు. అప్పుడు తిరుపతి ఏం చేస్తాడు? శంభూ ఎలాంటి

వర్సటైల్ నటుడు కార్తీ కథానాయకుడిగా రూపొందుతున్న భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2' సినిమాకు సంబంధించిన అధికారిక ట్రైలర్ అత్యంత ఉత్కంఠభరితంగా విడుదలైంది. తొలి భాగం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ రెండవ భాగంపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటూ హై-వోల్టేజ్ యాక్షన్ కాన్సెప్ట్తో సాగింది. సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుండగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు పూర్తి చేసింది. గతంలో జరిగిన సుబ్రహ్మణ్య స్వామి భక్తుడైన చంద్రబోస్ అలియాస్ సర్దార్ కథతో ఈ సినిమా నేపథ్యం ప్రారంభమవుతుంది. జపాన్ దేశంలో నిర్వహించిన ఒక అత్యంత సీక్రెట్ బ్లాక్-ఆప్స్ మిషన్లోకి సర్దార్ ప్రవేశించి దాదాపు 30 కోట్ల మంది ప్రాణాలను కాపాడుతాడు. ఇదిలా ఉండగా ఆ మిషన్ తర్వాత ఎదురైన తీవ్ర పరిణామాలు అతడి జీవితాన్ని దశాబ్దాల పాటు నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి. గతం నుంచి నేటి వరకు సాగే ఈ స్పై డ్రామాలో కథనం ఎంతో వేగంగా పరిగెడుతూ ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. వర్తమానంలో మన దేశానికి ఒక ఊహించని పెద్ద ముప్పు ఎదురైనప్పుడు కథ తీవ్రమైన మలుపు తిరుగుతుంది. దీంతో పాత శత్రువులను ఎదుర్కొనేందుకు సర్దార్ మరియు అతని కుమారుడు విజయ్ ప్రకాష్ ఇద్దరూ ఒకే మిషన్లో భాగం కావాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే బ్లాక్ డ్యాగర్ అనే అత్యంత శక్తివంతమైన విలన్ పాత్రలో ప్రముఖ నటుడు ఎస్జే సూర్య ఎంట్రీ ఇచ్చి కథలో ఉత్కంఠను రెట్టింపు చేశారు. తండ్రీ కొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో కార్తీ చూపించిన బాడీ లాంగ్వేజ్ మరియు నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ భారీ మిషన్ కారణంగా ఏర్పడిన పరిస్థితులు ఇరు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణకు

ఇటీవల విడుదలైన తెలుగు డ్రామెడీ 'పల్లెబురుసు' చిత్రంపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రశంసల జల్లు కురిపించారు. గ్రామీణ తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సాధారణ కుటుంబ కథాచిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. భారీ యాక్షన్ సినిమాల హంగామాలో కూడా, ఈ సినిమా తన సహజమైన కథనంతో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని చూసిన అనురాగ్ కశ్యప్, తన అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటూ చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ చిత్రం తండ్రీ కొడుకుల మధ్య జరిగే ఒక చిన్న సంఘర్షణ చుట్టూ తిరుగుతుంది. తన కొడుకు టూత్ బ్రష్ కొనలేదనే చిన్న ఫిర్యాదుతో ఒక వృద్ధ తండ్రి పోలీసు స్టేషన్కు వెళ్తాడు. ఇది ఒక పెద్ద చట్టపరమైన, భావోద్వేగ పోరాటంగా మారి, వారి మధ్య దాగి ఉన్న ఏళ్ల నాటి అపార్థాలను బయటపెడుతుంది. దీంతో కథ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తూ ప్రేక్షకులను సినిమాకు కట్టిపడేసేలా సాగుతుంది. ఈ చిత్రంలో తండ్రిగా సుధాకర్ రెడ్డి, కొడుకుగా మురళీధర్ గౌడ్ తమ పాత్రల్లో జీవించేశారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఫలితంగా, కథలోని సహజత్వం మరియు నటీనటుల అద్భుతమైన నటన ఈ సినిమాకు ప్రధాన బలంగా మారాయి. ఈ నేపథ్యంలో, అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాన్ని 'అరుదైన డ్రామెడీ' అని అభివర్ణించడం గమనార్హం. ఆయన లెటర్ బాక్స్లో ఈ సినిమాకు 5కి 7 రేటింగ్ ఇవ్వడం విశేషం. ప్రస్తుత కమర్షియల్ యాక్షన్ సినిమాల కంటే ఇది చాలా భిన్నమైనదని, చాలా ఫన్నీగా ఉందని అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు. దర్శకుడు ఉదయ్ చౌహాన్ ప్రతిభను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. వెంకటేష్ మహా మాదిరిగానే ఉదయ్ చౌహాన్ కూడా భవిష్యత్తులో మరిన్ని బలమైన చిత్రాలను తెరకెక్కిస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని ప్రశంసలు అందుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్న తరుణంలో 'పల్లెబురుసు'

టాలీవుడ్ లో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన పల్లబురుసు(Pallaburusu) సినిమాకు ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) నుంచి ప్రశంసలు దక్కాయి. సాధారణమైన కథనంతో, ఎమోషన్స్ ను సహజంగా ఆవిష్కరిస్తూ రూపొందిన ఈ సినిమా తనను ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు. సినిమాకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చిన అనురాగ్.. ప్రస్తుత కమర్షియల్ సినిమాల మూసకు భిన్నంగా ఈ సినిమా ఉండటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సినిమాలోని సింప్లిసిటీ, హ్యూమన్ ఎమోషన్స్ ప్రేక్షకుల ముఖంపై చిరునవ్వు తీసుకొచ్చేలా ఉన్నాయని అనురాగ్ కశ్యప్ అభిప్రాయపడ్డారు. ఒకే తరహా యాక్షన్ సినిమాలు వరుసగా వస్తున్న టైమ్ లో ఇలాంటి రిఫ్రెషింగ్ కథనం చూడటం ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో కేరాఫ్ కంచరపాలెం(C/O Kancharapalem) వంటి విభిన్నమైన సినిమాలతో మెప్పించిన డైరెక్టర్ల తరహాలోనే ఉదయ్ చౌహాన్పై కూడా తాను ఆసక్తి పెంచుకున్నానని ఆయన తన ప్రశంసల ద్వారా చెప్పకనే చెప్పారు. అనురాగ్ కశ్యప్ వంటి ప్రముఖ డైరెక్టర్ నుంచి వచ్చిన ఈ రెస్పాన్స్ పల్లబురుసు టీమ్కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చే అంశంగా మారింది. డైరెక్టర్ ఉదయ్ చౌహాన్(Uday Chauhan) తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios), ఎపిక్ స్టూడియోస్(Epic Studios) సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కథనం, నటీనటుల పెర్ఫార్మెన్స్తో పాటు పవన్ సి(Pawan C) అందించిన మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి

మంచి కథలతో వచ్చే రచయితలను, దర్శకులను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే! మంచి కథ అనిపిస్తే.. బడ్జెట్ లో సినిమా తీసి విడుదల చేయడం వంటివి కొంతకాలంగా చేస్తూ వస్తోంది. తాజాగా ఈ సంస్థ నుంచి వచ్చిన చిత్రం ‘పళ్ళ బురుసు’. సినిమా రివ్యూ: ‘పళ్ల బురుసు’ (Palla Burusu Review) మంచి కథలతో వచ్చే రచయితలను, దర్శకులను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే! మంచి కథ అనిపిస్తే.. బడ్జెట్ లో సినిమా తీసి విడుదల చేయడం వంటివి కొంతకాలంగా చేస్తూ వస్తోంది. తాజాగా ఈ సంస్థ నుంచి వచ్చిన చిత్రం ‘పళ్ళ బురుసు’. బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మ, గోమతి, సూజాత కీలక పాత్రధారులు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ కలసి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ పల్లె కథను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో చూద్దాం. కథ: తెలంగాణలోని పల్లెలో శంభ (సుధాకర్రెడ్డి) అనే వృద్థుడు ఒంటరిగా జీవిస్తుంటాడు. కొడుకు, కూతురు వేరే వేరే ఊర్లలో సెటిల్ అయి ఆయన బాగోగులు అంతగా పట్టించుకోరు. తను పంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి వేపపుల్ల స్థానంలో టూత్ బ్రష్ ఉపయోగించమని సూచిస్తారు. కొడుకు తిరుపతి (మురళీధర్ గౌడ్)ని టూత్ బ్రష్ (పళ్ల బురుసు), మందులు తెచ్చివ్వమని అడుగుతాడు. సొంత సమస్యల్లో బిజీగా ఉన్న తిరుపతి తండ్రి మాటను అంతగా పట్టించుకోడు. కొద్ది రోజులకే కూతురు పెళ్లి ఖాయం చేసుకుని కనీసం తండ్రిని పిలవడు. ఇది గమనించిన శంభ లోలోపల కుమిలి పోలీసులను ఆశ్రయిస్తాయి. అక్కడ కూడా పరిష్కారం దొరక్కపోవడంతో కోర్టు మెట్లు ఎక్కుతాడు. అసలు తండ్రీకొడుకుల మధ్య గ్యాప్ రావడానికి కారణమేంటి? తనకున్న ఎకరం పొలంలో తన సమాధిని తానే ఎందుకు సిద్థం చేసుకున్నాడు? చివరకు ఏం

మాస్, కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రముఖ నటుడు అల్లరి నరేష్ తన 65వ సినిమాతో సరికొత్త ఫాంటసీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న "రెంభ ఊర్వశి మేనక" చిత్ర టీజర్ ను ఆగస్టు 11న అధికారికంగా విడుదల చేశారు. ఈ ఫాంటసీ కామెడీ చిత్రం ద్వారా అల్లరి నరేష్ మళ్లీ తన మార్కు వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యారని ఈ టీజర్ స్పష్టం చేస్తోంది. "కామెడీ గోస్ కాస్మిక్" అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షక లోకంలో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో "యముడికి మొగుడు" వంటి సోషియో ఫాంటసీ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న అల్లరి నరేష్, దాదాపు 14 సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ ఆ తరహా కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దర్శకుడు చంద్రమోహన్ చింతడ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాతలు రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి పాట "నా కంటి మీద కునుకే" శ్రోతల నుంచి మంచి ఆదరణ పొందింది. ఈ క్రమంలో తాజాగా వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ చిత్ర కథాంశం ఒక పురాతన కుటుంబ మాయా పుస్తకం చుట్టూ తిరుగుతుంది. సరిగ్గా ముగ్గులను వేసి, ప్రత్యేకమైన ముద్రలను వేయడం ద్వారా ఇంద్రలోకం నుంచి రెంభ, ఊర్వశి, మేనక అనే అప్సరసలను భూమిపైకి రప్పించవచ్చనేది ప్రధాన పాయింట్. కథానాయకుడు ఆయన కుటుంబం అనేక సంవత్సరాలుగా ప్రయత్నించిన తర్వాత, ఎట్టకేలకు ఆ ముగ్గురు అప్సరసలు ప్రత్యక్షమవుతారు. దీంతో అక్కడ మొదలయ్యే పరిస్థితులు అత్యంత హాస్యభరితంగా మారతాయని టీజర్ ద్వారా చూపించారు. ఈ సినిమాలో అప్సరసల పాత్రల్లో రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రీషా సింగ్ నటిస్తుండగా, దేవలోక ఇంద్రుడిగా వెన్నెల కిషోర్ కనిపించనున్నారు. ఇదిలా ఉండగా, సురభి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నరేష్ వికె, శ్రీనివాస్
తెలంగాణ గ్రామీణ వాతావరణం, అక్కడి మట్టి వాసనతో కూడిన భావోద్వేగాలను వెండితెరపై ఆవిష్కరిస్తూ తెరకెక్కిన సరికొత్త చిత్రం 'పళ్ల బురుసు'. కుటుంబ బంధాలు, ఆప్యాయతలు, కంటతడి పెట్టించే ఎమోషన్ల సమాహారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించగా, పవన్ సీహెచ్ సంగీతం అందించారు. 'బలగం' చిత్రంలో కొమరయ్య పాత్రతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సీనియర్ నటుడు సుధాకర్ రెడ్డి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడం విశేషం.* అజిత్ కుమార్తో డైరెక్టర్ శంకర్ బిగ్ ప్లాన్... కోలీవుడ్ని ఊపేస్తోన్న సెన్సేషనల్ కాంబో!ఎనిమిది పదుల వయసున్న వృద్ధుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన కొడుకుని ఒక పళ్ల బురుసు (టూత్ బ్రష్) కొనివ్వమని అడిగితే దాన్ని అతడు నిర్లక్ష్యం చేస్తాడు. దాంతో ఆ వృద్ధ తండ్రి ఏకంగా కొడుకుపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టే వరకు వెళ్తాడు. ఒక చిన్న వస్తువు చుట్టూ తండ్రీ కొడుకుల మధ్య సాగే ఈ పోరు, చివరికి కుటుంబ బాధ్యతలు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన ప్రేమ ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మ, గోమతి రెడ్డి కీలక పాత్రలు పోషించారు.సినిమా ప్రమోషన్లలో భాగంగా సుధాకర్ రెడ్డి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తన చిన్ననాటి జీవితాన్ని, నాటి ఆహార అలవాట్లను గుర్తుచేసుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. "మా చిన్నతనంలో అసలు వడ్ల అన్నం తినేవాళ్లమే కాదు. కేవలం ఏదైనా పండుగలు, శుభకార్యాలు వచ్చినప్పుడు మాత్రమే ఇంట్లో అన్నం వండుకునేవాళ్ళం. మిగతా రోజుల్లో రోజూ ఉదయం, సాయంత్రం మొక్కజొన్న గటకే మా ప్రధాన ఆహారం. మొక్కజొన్న రవ్వతో తయారుచేసే ఆ గటక శరీరానికి ఎంతో బలాన్ని, తక్షణ

'కుటుంబ పెద్దలే మన ఫౌండేషన్. వాళ్ళే మన బలం' అనే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. క్యూట్ అండ్ డీప్ ఎమోషన్ తో కూడిన సందేశం ఈ సినిమా ఇవ్వబోతుంది. 'కుటుంబ పెద్దలే మన ఫౌండేషన్. వాళ్ళే మన బలం' అనే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. క్యూట్ అండ్ డీప్ ఎమోషన్ తో కూడిన సందేశం ఈ సినిమా ఇవ్వబోతుంది. మా తాత ఏఎన్నార్ ఉండుంటే.. మంచి సినిమా చేశావని ప్రశంసించేవారు' అని సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై రూపొందిన ‘పళ్ళ బురుసు’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు. ఈ నెల 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో చిత్రబృందం ప్రీరిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది. సుప్రియ మాట్లాడుతూ 'అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ‘పళ్ళ బురుసు’ వంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించడంతో పాటు ఒక మంచి సందేశాన్ని కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సినిమాను రూపొందించాం. సినిమా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. మా తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు ఈరోజు ఉండి ఉంటే.. ఇలాంటి మంచి చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు నన్ను తప్పకుండా అభినందించేవారు. ఆయన ఆశయాలు, విలువలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం నాకు ఎప్పుడూ గర్వంగా ఉంటుంది' అని అన్నారు. Tollywood: సీనియర్ నట, రచయిత కృష్ణేశ్వరరావు మృతి శంకర్ డైరెక్షన్లో అజిత్ సినిమా.. వర్కవుట్ అవుతుందా?' Ranabaali: ‘రణబాలి’ విడుదల తేదీ ఖాయమైనట్టేనా?

మంచి కథలతో వచ్చే కొత్తవారికి అవకాశాలు ఇచ్చి సినిమాలు నిర్మించేందుకు తమ అన్నపూర్ణ స్టూడియోస్ సిద్ధంగా ఉందంటూ టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున అదిరిపోయే ప్రకటన చేశారు. ‘పళ్ళ బురుసు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... మంచి కథ ఉన్నవారు ఎవరైనా సరే నేరుగా అన్నపూర్ణ స్టూడియోను సంప్రదించవచ్చని పిలుపునిచ్చారు. స్టూడియో అంటే కేవలం లీజుకు ఇచ్చి డబ్బులు సంపాదించడం మాత్రమే కాదని, తిరిగి సినీ రంగానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే కొత్త దర్శకులతో చిత్రాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ‘లెనిన్’ సినిమాతో మంచి విజయాన్ని సాధించామని, ఇప్పుడు ‘పళ్ళ బురుసు’ నిర్మించి రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ‘రంభ, ఊర్వశి, మేనక’తో పాటు తన ప్రతిష్ఠాత్మక 100వ చిత్రం ‘కింగ్ 100’ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై రాబోతున్నట్లు నాగార్జున వెల్లడించారు. కాగా, గోమతి రెడ్డి, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా ప్రధాన పాత్రల్లో ఉదయ్ చౌహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పళ్ళ బురుసు’ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘పళ్ళబురుసు’. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘పళ్ళబురుసు’ (Pallaburusu). ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాను చూడాలనే ఆసక్తిని కలిగించింది. ఈ చిత్రం ఆగస్ట్ 14న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకకు కింగ్ నాగార్జున (King Nagarjuna) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. అన్నపూర్ణ స్టూడియోస్కు ఇది 50వ సంవత్సరం. నాన్న ప్రారంభించిన ఈ సంస్థలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించాం. జాతీయ అవార్డులు అందుకున్న సినిమాలను కూడా రూపొందించాం. ఈ 50వ సంవత్సరం సందర్భంగా మా టీమ్ అంతా కలిసి కొన్ని సరికొత్త నిర్ణయాలు తీసుకున్నాం. అందులో భాగంగా డిస్ట్రిబ్యూషన్ను విస్తరించాం. నాన్న సినిమాలు చేసిన రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండేదో, ఆ పద్ధతిని మళ్లీ తీసుకురావడంతో పాటు దాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇటీవలే డిస్ట్రిబ్యూషన్ను ప్రారంభించాం. అది చాలా విజయవంతంగా సాగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై ఎన్నో మంచి సినిమాలు చేశాం. ఇకపై మరింత వేగంగా, మరింత బలంగా సినిమాలు చేయాలని, మరింతమంది కొత్తవాళ్లకు అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఈ సినిమాలను ప్రారంభించాం. మొన్ననే ‘లెనిన్’ను రిలీజ్ చేశాం. ఇప్పుడు ‘పళ్ళబురుసు’ను విడుదల చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ‘రంభ, ఊర్వశి, మేనక’ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. ఆ తర్వాత మరో రెండు సినిమాలు కూడా

30వ ఫాస్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. మురళీమోహన్, శ్రీకాంత్, బాబూమోహన్, అన్నపూర్ణమ్మ సహా పలువురు సినీ ప్రముఖులు అవార్డులు అందుకున్నారు. 30వ ఫిల్మ్ అండ్ క్రిటిక్స్ సొసైటీ (ఫాస్) ఫిల్మ్ అవార్డుల (FAS Film Awards 2026) ప్రదానోత్సవం ఆదివారం ఉదయం హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో ఘనంగా జరిగింది. వంశీ ధర్మారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులకు ప్రతిష్ఠాత్మక అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అవార్డును ప్రముఖ నటుడు మురళీమోహన్ అందుకున్నారు. ఏఎన్నార్ అవార్డును నటుడు శ్రీకాంత్ స్వీకరించారు. ఈ పురస్కారాలను రేలంగి నరసింహారావు, మాదాల రవి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ చేతుల మీదుగా అందజేశారు. కాంతారావు అవార్డును నటుడు నరసింహరాజుకు, దాసరి అవార్డును నటుడు బాబూమోహన్కు అందించారు. హేమలత అవార్డును నటి అన్నపూర్ణమ్మ, గీతాంజలి అవార్డును నటి హేమ, పండరిబాయి అవార్డును నటి రజిత అందుకున్నారు. అలాగే రాజబాబు అవార్డును అనంత్, పద్మనాభం అవార్డును గౌతంరాజు, జూనియర్ వేణుమాధవ్ అవార్డును రచ్చ రవి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు, ఆంధ్రజ్యోతి చీఫ్ రిపోర్టర్ వినాయకరావుకు జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. సినీ రంగానికి, పాత్రికేయ రంగానికి విశిష్ట సేవలు అందించిన వారిని ఈ సందర్భంగా నిర్వాహకులు ఘనంగా సత్కరించారు

ఆకట్టుకునే ట్రైలర్, సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన పళ్ళబురుసు’ టీమ్, ఇప్పుడు ‘హైలో హైలో హైలెస్సా’ అనే ఎనర్జిటిక్ సాంగ్ రిలీజ్ చేసింది. ఈ పాట సంప్రదాయ జానపద శైలికి మోడరన్ బీట్లను జోడిస్తూ ఆకట్టుకుంటోంది. పవన్ సీహెచ్ స్వరపరిచిన ఈ పాటకు సురేశ్ గంగుల సాహిత్యం అందించారు. శ్రీరామచంద్ర, లక్ష్మీ మేఘన తమ ఎనర్జిటిక్ వోకల్స్తో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. క్యాచీ బీట్స్, సంప్రదాయ సంగీత వాయిద్యాల ఫ్లేవర్, ఆకట్టుకునే విజువల్స్తో పాట ఆద్యంతం ఆకట్టుకుంది. ‘హైలో హైలో హైలెస్సా’ పాటలోని ఎనర్జీ, జానపద టచ్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. చిత్రం ప్రమోషన్స్లో ఈ పాట మరో ఆకర్షణగా నిలిచింది. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ‘పళ్ళబురుసు’ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని నిర్మాతలు. పవన్ సీహెచ్ సంగీతం అందిస్తుండగా, వినోద్ కె. బంగారి సినిమాటోగ్రఫీ, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్. ‘‘హైలో హైలో హైలెస్సా’తో ‘పళ్ళబురుసు’ ఆల్బమ్లో మరో సెలబ్రేషన్ సాంగ్ చేరింది. ‘పళ్ళ బురుసు’ ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది

విభిన్న పాత్రలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న అల్లరి నరేష్.. ఇప్పుడు తన మార్క్ కామెడీ జోనర్ ‘రంభ ఊర్వశి మేనక’తో రెడీ అవుతున్నారు. విభిన్న పాత్రలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న అల్లరి నరేష్ (Allari Naresh).. ఇప్పుడు తన మార్క్ కామెడీ జోనర్ ‘రంభ ఊర్వశి మేనక’ (Ramba Oorvasi Menaka)తో రెడీ అవుతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ఫాంటసీ ఎంటర్టైనర్ను అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ గ్రాండ్గా నిర్మిస్తున్నారు. ‘Comedy Goes Cosmic’ అనే ట్యాగ్లైన్తో రూపొందుతోన్న ఈ సినిమా అల్లరి నరేష్ మార్క్ వినోదంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన తొలి పాట ‘నా కంటి మీద కునుకే’, పోస్టర్స్ అన్నీ కూడా మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ టీజర్ రిలీజ్ డేట్ అప్డేట్ను ఇచ్చారు. ఆగస్ట్ 10న టీజర్ని లాంచ్ చేయబోతున్నట్లుగా తెలుపుతూ ఓ పోస్టర్ వదిలారు. ఈ టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్లో హీరోహీరోయిన్లు ఇద్దరూ చిరునవ్వుతో కనిపించడం ఫీల్ గుడ్ వైబ్ని తీసుకొచ్చింది. ఇందులో అల్లరి నరేష్ మాల ధరించి ఉన్నారు. వెన్నెల కిశోర్, వీకే నరేష్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితర ప్రముఖ నటులు.. తమదైన కామెడీ టైమింగ్తో సినిమాకు మరింత వినోదాన్ని అందించనున్నారు. ఈ చిత్రానికి రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్గా, చోటా కె. ప్రసాద్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ‘రంభ ఊర్వశి మేనక’ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీతో మళ్లీ అల్లరి నరేష్ తనదైన సక్సెస్ ట్రాక్లోకి వస్తాడని, అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ ఇచ్చే ట్రీట్