
నిర్మాతల మండలి ఎన్నికల్లో.. ‘మనప్యానల్’ క్లీన్స్వీప్
నిర్మాతల మండలి ఎన్నికల్లో.. ‘మన ప్యానల్’ క్లీన్ స్వీప్
© 2026 nimisham.in

నిర్మాతల మండలి ఎన్నికల్లో.. ‘మన ప్యానల్’ క్లీన్ స్వీప్

నిర్మాతల మండలి ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ హవా..

Commercial LPG Cylinder Price: వంటగ్యాస్ వినియోగదారులకు భారీ ఊరట లభించింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు తగ్గాయి. ఒక్కో సిలిండర్పై ఏకంగా రూ. 183.50 పైసల మేర తగ్గింది. తగ్గిన రేట్లు ఈ తెల్లవారు జాము నంచి అమలులోకి వచ్చాయి. కిందటి నెలలో ఒక్కో సిలిండర్ పై ఏకంగా 993 రూపాయల అదనపు మొత్తం పెరిగింది. దీంతో పోల్చుకుంటే ఇప్పుడు తగ్గిన భారం చాలా తక్కువే.ఈ ఏడాది కాలంలో కమర్షియల్ గ్యాస్ ధరలు వరుసగా పెరిగిన తర్వాత, ఇంత పెద్ద ఎత్తున ధరలు తగ్గడం ఇదే మొదటిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. డొమెస్టిక్ వంటగ్యాస్ సిలిండర్ల రేట్లు కూడా తగ్గిస్తారని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. పాత రేట్లే కొనసాగుతున్నాయి. వాటి ధరల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇటీవలే ఒక్కో సిలిండర్ పై 200 రూపాయల మేర అదనపు భారం మోపింది కేంద్రం.నూతన రేట్ల ప్రకారం.. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 3113.50 నుంచి రూ. 2930 కి దిగొచ్చింది. లక్నోలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 3,236 నుంచి రూ. 3,052.50 కు తగ్గింది. కోల్కతాలో దీని ధర రూ. 3,255.50 ఉండగా, ప్రస్తుతం రూ. 3,081.50 కి చేరింది. పాట్నాలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 3,227 గా ఉంటోంది. 183 రూపాయల మేర తగ్గించినప్పటికీ.. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని నగరాల్లో కూడా కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 3,000లకు పైనే ఉండటం గమనార్హం.గత కొద్దికాలంగా కమర్షియల్ గ్యాస్ ధరల పెరుగుదల వల్ల దేశవ్యాప్తంగా హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ధరల పెంపుతో టీ స్టాళ్ల నుంచి పెద్ద పెద్ద హోటళ్ల వరకు అన్ని చోట్లా నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. సుదీర్ఘ విరామం తర్వాత లభించిన ఈ తాజా తగ్గింపుతో నిర్వహణ

మెక్సికోలో అగ్నిపర్వతం విస్ఫోటనం! ఈ వార్తకు సంబంధించిన

ప్రముఖ సినీ దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం) పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యువకుడిని సినిమా హీరోగా పరిచయం చేస్తానని నమ్మించి రూ.3.5 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం) పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యువకుడిని సినిమా హీరోగా పరిచయం చేస్తానని నమ్మించి రూ.3.5 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. బాధిత యువకుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈఓడబ్ల్యూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు నిర్మాత విజయలక్ష్మి, దర్శకుడు అశోక్ బాబులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. తన కుమారుడిని సినీ హీరోగా పరిచయం చేస్తానని దర్శకుడు అశోక్ బాబు హామీ ఇచ్చారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. వివిధ దశల్లో రూ.3.5 కోట్లు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. అయితే చెప్పిన విధంగా కుమారుడిని హీరోగా పరిచయం చేయకపోగా, తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈఓడబ్ల్యూ పోలీసులు అశోక్ బాబుపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ వ్యవహారంలో నిర్మాత విజయలక్ష్మి పాత్రా ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. ఈ మేరకు నేడు దర్శకుడు అశోక్ బాబుతో పాటు ఆమెనూ పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, గుడ్లూరి అశోక్ బాబు గతంలో పలు తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. భాగమతి, పిల్ల జమిందార్, ఆకాశరామన్న వంటి చిత్రాలతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. కాంగ్రెస్ నేతలకు కంటి పరీక్షలు చేయించాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్సైట్కు సంబంధించిన వీడియో కంటెంట్పై కూడా అవగాహన ఉంది.. Oppo Reno 13 Discount: కొత్త స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ అదిరిపోయే శుభవార్తను అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉన్న గోట్ సేల్ (GOAT Sale) ఈ రోజుతో ముగుస్తుంది. ఈ సేల్ చివరి రోజున రూ. 35,000 బడ్జెట్లో అదిరిపోయే ఫీచర్లతో కూడిన ఫోన్ను సొంతం చేసుకోవాలనుకునే వినియోగదారులకు ఒప్పో రెనో 13 5G (Oppo Reno 13 5G) స్మార్ట్ఫోన్పై ఊహించని రీతిలో భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఫ్లాట్ డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ ఆఫర్లన వినియోగించి.. కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.5,000 కంటే ఎక్కువ మొత్తంలో భారీ తగ్గంపు లభిస్తోంది.. ధరల వివరాలతో పాటు ప్రత్యేక ఆఫర్లు.. ఒప్పో రెనో 13 5G బేస్ వేరియంట్ 8GB ర్యామ్తో పాటు 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.37,999తో అందుబాటులో ఉంది.. అయితే, ప్రస్తుతం ఈ ఫ్లిప్కార్ట్ గోట్ సేల్లో భాగంగా ఈ ఫోన్ రూ.34,999కే పొందవచ్చు. దీనికి అదనంగా, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (Flipkart Axis Bank Credit Card)తో కొనుగోలు చేసే వారికి రూ.2,225 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్లన్నింటినీ కలుపుకుంటే ఈ స్మార్ట్ఫోన్ ఎఫెక్టివ్ ప్రైస్ కేవలం రూ.32,774కే లభిస్తుంది.. అంటే లాంచ్ ధరతో పోలిస్తే.. వినియోగదారులు నేరుగా రూ.5,225 వరకు ఆదా చేసుకునే అవకాశం లభిస్తుంది. పాత ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేయడం చేస్తే అదనంగా భారీ మొత్తంలో డిస్కౌంట్ లభిస్తుంది. ఒప్పో