
నెలలు నిండకుండా జన్మించడంతోపాటు ఆరోగ్య సమస్యలు తలెత్తిన పసికందును నిర్దాక్షిణ్యంగా ఆసుపత్రిలో వదిలి వెళ్లిన తల్లిదండ్రులను దిల్లీ కోర్టు దోషులుగా తేల్చింది.


నెలలు నిండకుండా జన్మించడంతోపాటు ఆరోగ్య సమస్యలు తలెత్తిన పసికందును నిర్దాక్షిణ్యంగా ఆసుపత్రిలో వదిలి వెళ్లిన తల్లిదండ్రులను దిల్లీ కోర్టు దోషులుగా తేల్చింది.

ద్విచక్ర వాహనాలపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు పంజాబీ గాయకుడు గులాబ్ సిద్ధు ఇంటిపై కాల్పులు జరిపారు. బర్నాలా జిల్లాలోగల ఫర్వాహీ గ్రామంలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

చైనాకు ప్రధాని మోదీ లొంగిపోయారని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ దేశంతో సంబంధాల విషయంలో మోదీ అనుసరిస్తున్న విధానంపై నాలుగు ప్రశ్నలు సంధించింది.

ఈ20 ఇంధన విధానానికి తక్షణం అడ్డుకట్ట వేయాలని, జాతీయ పరీక్షల సంస్థను (ఎన్టీఏ) రద్దు చేయాలని, క్షుద్ర విద్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చట్టం చేయాలని పలువురు శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Shapoorji Pallonji Group is exploring debt options for a ₹3,500 crore repayment. The central bank

మణిపుర్లో మరోసారి కలకలం చెలరేగింది. అనుమానిత ముష్కరులు ఆదివారం నలుగుర్ని కాల్చి చంపారు. తమెంగ్లాంగ్, నొనే జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.

అమెరికాలో 2001లో జరిగిన ట్విన్ టవర్స్ దాడులకు ముందు బిన్ లాడెన్ టార్గెట్ చేసిన దేశాల జాబితాలో భారత్ ఉన్నట్లు అమెరికా నిఘా సంస్థ సీఐఏ పత్రాలద్వారా వెల్లడైంది.

మనం ఇతరుల పట్ల దయతో, ప్రేమతో ఉండటం అనేది ఒక మంచి అలవాటు మాత్రమే కాదు.. అది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

సాధారణంగా ఎవరైనా ఏదైనా వీలయినంత తక్కువ ధరకే కొనాలని చూస్తారు. కానీ అందుకు భిన్నంగా తెలంగాణ జెన్కో చేపడుతున్న విద్యుత్ కొనుగోలు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
Gadala Sanyasi Naidu Appointed As Nellimarla Ysrcp In Charge: ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన మజ్జి శ్రీను వియ్యంకుడికి ఊహించని షాక్ తగిలింది. ఆయన్ను నెల్లిమర్ల వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ పదవి నుంచి తప్పించారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాకు చెందిన వారిని వివిధ హోదాల్లో నియమించారు. నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా గదల సన్యాసినాయుడు, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బెల్లాన చంద్రశేఖర్ను నియమించారు.

ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో పంటల సాగు లక్ష్యం తగ్గగా.. ప్రస్తుతమున్న పంటలను పరిరక్షించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

తిరుమల శ్రీవేంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం అంకురార్పణ క్రతువును తితిదే నిర్వహించనుంది.

శాసనసభ సమావేశాలు సాగుతున్న తీరును రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, ప్రజా సమస్యలను నిలదీస్తున్న భాజపా గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ పార్టీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు.

అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని, అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్ సర్జరీ సేవలను విస్తరించనున్నామని వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.

ఎల్నినో ప్రభావం రోజు రోజుకు తీవ్రమవుతోంది. అల్పపీడనంతో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నా.. రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులే ఉన్నాయి.

సెప్టెంబర్ 14, 2026 న రోజు, అన్ని రాశుల వారు ఆశావాదం, సృజనాత్మకత మరియు ముందుకు సాగడం వంటి అనుభూతులను అనుభవించనున్నారు. మేష రాశి వారు కార్యాలయంలో ధైర్యం మరియు స్

సభను నడపాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని శాసన మండలి భారాస ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ప్రభుత్వ అవసరాల కోసమే మండలిని నడిపినట్లు ఉందని ఆరోపించారు.

ఒమన్ దేశం, హోర్ముజ్ స్రవంతి గురించి ఇరాన్ మరియు గల్ఫ్ రాష్ట్రాల మధ్య జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం సమగ్రత కోసం తీసుకున్నట్లు పే

నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన ఎజెండాగా గద్దెనెక్కిన భారాస, ఆచరణకు సాధ్యం కాని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలు ప్రజల ఆశలను వమ్ము చేశాయని జనసేన తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి గడల శ్రీనివాసరావు విమర్శించారు.

ఆపరేషన్ పోలోలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు భాజపా నాయకులు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ విమోచన కమిటీ కన్వీనర్ నెల్లి శ్రీవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ట్యాంక్బండ్పై ఉన్న యుద్ధ ట్యాంక్ వద్ద అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు.

ఉమ్మడి కుటుంబం అనేది బలమైన సామాజిక వ్యవస్థ అని.. ఆ విలువలను కొత్త తరానికి అందించే బాధ్యత మనమంతా తీసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు.

ఈ నెల 15 నుంచి 23 వరకు జరగనున్న శ్రీ వేంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. సాధారణ భక్తులకే ప్రాధాన్యమివ్వనుంది. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో అన్ని రకాల ప్రివిలేజ్డ్ దర్శనాలతోపాటు శ్రీవాణి టికెట్లను రద్దుచేసింది.

సూర్యాపేట జిల్లాలోని నూతనకల్ మండలంలో శనివారం రాత్రి జోరు వాన కురిసింది. దీంతో పాలేరు వాగు పొంగిపొర్లి.. వెంకేపల్లి, తాళ్లసింగారం, యడవెల్లిలోని చెక్డ్యాంలు వరదనీటితో కళకళలాడాయి.
Prime Minister Narendra Modi cautioned against using technology and critical minerals for advantage. He emphasized that a cooperative approach would benefit all nations globally. Modi highlighted inclusivity in technology adoption during the BRICS session in New Delhi. He also discussed global tensions and their impact on ordinary people. Supply chain disruptions were noted as a significant concern affecting interconnectedness.
Indian refiners are using inventories to manage immediate oil supply disruptions. They worry about prolonged closures and widening conflicts impacting crude sourcing. Attacks on Russian ports and falling global inventories reduce buffers for supply shocks. Iran-aligned Houthis are obstructing Saudi oil shipments through the Red Sea. This compounding obstruction threatens the Strait of Hormuz oil transit.
Calculations put group holding co’ sunderlying value at Rs 15-16 lakh crore Four rules made HDFC Bank a compounder.
Food and beverage makers are proactively reducing sugar, salt, and fats in their products. This reformulation effort is happening well before the government
Brookfield is negotiating to acquire PGP Glass from Blackstone for $1.3 billion. This deal marks a significant transaction between two major alternative asset managers in India. Blackstone aims to exit its six-year investment in the glass packaging company. A binding agreement is anticipated within the next two to three weeks. PGP Glass specializes in packaging for cosmetics, spirits, and pharmaceuticals.
Shapoorji Pallonji Group is rethinking its Tata Sons stake sale plans. The Reserve Bank of India has directed Tata Sons to comply with listing requirements. SP Group will likely await clearer listing timelines and valuations before selling shares. A potential Tata Sons public offering offers a clearer monetisation route. This move could significantly reduce SP Group

న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల కల్పనే కాకుండా సత్వర, పారదర్శక న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్సింగ్ పిలుపునిచ్చారు.