
తమ గురించి అనేక ఊహాజనిత వార్తలు వస్తున్నాయని.. తాము కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి పునరుద్ఘాటించారు.


తమ గురించి అనేక ఊహాజనిత వార్తలు వస్తున్నాయని.. తాము కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి పునరుద్ఘాటించారు.

గతేడాది ఉత్పత్తి లక్ష్యసాధనలో విఫలమైన సింగరేణి పనితీరు ఏమాత్రం మెరుగవలేదు.

మధ్యప్రదేశ్ను ఆనుకొని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Quote of the day by Dolly Parton is a life lesson about resilience, patience, hope and perspective. We cannot control every storm that enters our lives, but we can influence how we respond to it. The rain may bring frustration, uncertainty and disappointment, yet it can also teach endurance and prepare us for moments of growth.

కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రానికి రూ.24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

పేదరికం కారణంగా కనీసం పాఠశాలకి వెళ్లలేకపోయారు మాలోదేవి. కానీ చదువుకోవాలన్న తపనతో ఇసుకలో వేళ్లతో అక్షరాలు దిద్దుతూ తనకు తానే చదువు నేర్చుకున్నారు.

ముజఫర్పుర్లోని ఈ ఇంట్లోకి కారుతోనే వెళ్లొచ్చు. రెండు, మూడు అంతస్తులకు వెళ్లి బెడ్రూమ్లోనే పార్క్ చేయొచ్చు.

వైద్యుడు మద్యం తాగి, మితిమీరిన వేగంతో కారు నడుపుతూ ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థిని ఢీకొట్టడంతో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్ను కైవసం చేసుకున్నాడు.

హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా ఉన్న ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలోని 263 మంది ఉద్యోగులు అధిక పింఛనుకు దరఖాస్తు చేశారు. సరైన పత్రాలు సమర్పించలేదన్న కారణంతో ఈపీఎఫ్వో తిరస్కరించింది.

దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు భాషలతో సంబంధం లేకుండా పలు వైవిధ్యమైన చిత్రాలలో తనదైన నటనతో సినీ ప్రియుల్ని మెప్పించింది అందాల తార రకుల్ ప్రీత్సింగ్.

నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. నెలాఖరుకు భర్తీ చేయాలని భావిస్తోంది. దాదాపు 50 కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవులకు అర్హులైన నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగించారు. తమను అడ్డుకోవడానికి యత్నించిన అటవీ సిబ్బందిని కారుతో ఢీకొని, పట్టుకోవడానికి యత్నించినవారిని కొరికి తప్పించుకునే యత్నం చేశారు.

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు 9 జిల్లాల్లో జోరు వానలు పడ్డాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో 19.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడంతోపాటు భౌగోళిక గుర్తింపు పొందిన తాండూరు కంది పప్పు ఇక రైతుల నుంచి నేరుగా విదేశాలకు ఎగుమతి కానుంది.

అలెక్సాండర్ జెవెరెవ్ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకుని అమెరికా క్రీడాకారుడు బెన్ షెల్టన్కు చెందిన కలలను కూల్చివేశాడు. న్యూయార్క్లో జరిగిన ఈ ప

సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యం కళాశాల సొసైటీ పేరిట రింగ్రోడ్డు సమీపంలో ఎకరం స్థలం చూపింది. ఐదేళ్ల తర్వాత సొంత స్థలంలో భవనం నిర్మించి అందులోకి తరలిపోవాలన్నది విద్యాశాఖ నిబంధన.

ప్రస్తుతం కేవలం పట్టణ స్థానిక సంస్థల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ‘బిల్డ్నౌ’ విధానం ఇకమీదట పంచాయతీలలో కూడా అమలు చేయనున్నారు.

రాజకీయాల్లో మీ వాటా మీరు తీసుకోవాలంటే.. తగిన అవకాశాలు, ప్రాధాన్యం పొందాలంటే ఆర్యవైశ్యులందరూ ఐక్యంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.

అమెరికాలో మెడికేర్ స్కీమ్ను దుర్వినియోగం చేసిన మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు మహ్మద్ ఖదీర్ఖాన్ హైదరాబాద్ చేరినట్టు ఇక్కడి పోలీసులకు సమాచారం వచ్చింది.
Globally, August was 1.65 degrees Celsius (nearly 3 degrees Fahrenheit) above pre-industrial levels, far exceeding the longer term 1.5 degrees Celsius (2.7 degrees Fahrenheit) threshold set by the 2015 Paris climate agreement. The eight hottest months on record have all been from July 2023 on, according to Copernicus data.

రైలు కింద పడి తండ్రీ కుమారులు ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది.

IRAN-CRISIS-HOUTHIS-ADVANCE:Houthis' Yemen advance leaves Gulf states with uncomfortable choice

ఈ నవంబర్లో డెమోక్రటిక్ ఓటర్లు పోలింగ్ స్టేషన్కు వెళ్ళడానికి ప్రేరేపిస్తున్నది వారి పార్టీ విధానాలు కాదు, ట్రంప్. cbs న్యూస్ ఆదివారం విడుదల చేసిన ఒక సర్వే ప్రక

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఈదురుగాలులు, పిడుగులతో భారీ వర్షం కురిసింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ బొల్లారం కంటోన్మెంట్లోని మద్రాస్ రెజిమెంట్ 20వ బెటాలియన్లో ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

చెరువులో కలువ పూలు కోద్దామని వెళ్లిన ఇద్దరు స్నేహితులు అందులో మునిగి చనిపోయారు.

‘‘ప్రపంచంలోని తెలుగు వాళ్లంతా కనెక్ట్ అయ్యే కంటెంట్తో రూపొందించిన సినిమా ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’’ అన్నారు నటుడు రాజేంద్ర ప్రసాద్.

దర్శకుడు రామ్ గోపాల్వర్మ బాలీవుడ్ చిత్ర దర్శకుడితో కలిసి కొత్త చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమయ్యారు.

డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొట్టాడు. షేర్ ఎ పంజాబ్ లీగ్లో చూపిన ఫామ్ను అఫ్ఘాన్పైనా ప్రదర్శించాడు. పేస్, స్పిన్ తేడా లేకుండా బాదుడే లక్ష్యంగా సాగిన అతడి...